చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ అమ్మాయికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచి, ఆమెను ఉన్నత విద్యావంతురాలిగా తీర్చిదిద్దారు. ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న ఆ యువ
Jagtial | జగిత్యాలలోని టీఆర్ నగర్లో లారీ బీభత్సం సృష్టించింది. టీఆర్ నగర్ వద్ద యూరియా లోడ్తో వెళ్తున్న లారీ.. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును, పక్కనే ఉన్న బస్సు ఢీకొట్టింది.
జగిత్యాల : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్డండి గ్రామంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై రాళ్ల దాడి జరిగింది. తాము ఇప్పుడు గుర్తొచ్చామా..? అంటూ ఆయనను గ్రామస్తులు నిలదీశారు. ఎంప�
జగిత్యాల : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్ణపెల్లి సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న కుర్రు గ్రామంలో చిక్కుకుపోయిన తొమ్మిది మంది కౌలు రైతులు ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ దళాలను కూలీలను స�
Kidnap | జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మహారాష్ట్రని ముంబైలో కిడ్నాప్కు గురయ్యాడు. జగిత్యాల జిల్లా నందగిరికి చెందిన శంకరయ్య.. గత నెల 22న దుబాయ్ నుంచి ముంబైకి వచ్చాడు.
వెల్గటూరు (ధర్మపురి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలువనున్నదని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా వ�
వైద్యరంగంలో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధిస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. డబుల్ ఇంజిన్ గ్రోత్ అని ఊదరగొడుతున్న బీజేపీ పాలిత రాష్ర్టాలకంటే మన రాష్ట్రం ఎంతో ముందున్నదని, దేశంలోనే అ�
జగిత్యాల : రాష్ట్రంలో సిజేరియన్లు తగ్గి, సాధారణ ప్రసవాలు పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిజేరియన్లకు అయ్యగార్లు ముహూర్తాలు పెట్టే మూఢన�
Thunderstorm | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నల్లగొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పిడుగులు పడటంతో ఇద్దరు మరణించగా, రెండు కాడెద్దులు, 43 మేకలు మృతిచెందాయి. మరో మ
జగిత్యాల : సినిమా అడ్వాన్స్ టికెట్ల కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. పాండులోజి నవదీప్ (11) 8వ తరగతి
దిష్టిబొమ్మల దహనం.. గోబ్యాక్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన కోరుట్ల నెట్వర్క్, జనవరి 18: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు నిరసన సెగ తగిలింది. పసుపు బోర్డు తెస్తానని, వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరి�
Jagtial |జగిత్యాల జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. ఈనెల 25న షార్జా నుంచి జిల్లాలోని మెట్పల్లికి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్దారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తిని వెంట�