Paper Boy Jai Prakash | ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. ఉదయం పేపర్ వేస్తూ ఇంటి ఖర్చులకు డబ్బు సంపాదించుకుంటున్న ఓ విద్యార్థి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ అబ్బాయి పేపర్ వేస్తుండగా.. ఓ వ్యక్�
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం | జగిత్యాల జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఆటోలో పలువురు
జగిత్యాల : ఓ దొంగ జగిత్యాల పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దొంగతనం కేసులో రెండు రోజులక్రితం ఇర్ఫాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఇవాళ ఉదయం వాష్ర
మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప బుగ్గారం,ఏప్రిల్ 7: మహిళల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. వారి సంక్షేమానికి అనేక పథకాల
గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉండేలా అభివృద్ధి పనులు జడ్పీ చైర్పర్సన్ దావ వసంత జగిత్యాల రూరల్, ఏప్రిల్ 7: అడవులను కాపాడుకోవాలని జగిత్య�
మల్లాపూర్, మార్చి 1: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 78 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. సిరిపూర్లో 26, మొగిలిపేటలో 2, కొత్తదాంరాజ్పల్లిలో 3, ముత్యంపేటలో 2 చొప్పున మొత్తం 33 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యా�
రా మెటీరియల్ తయారీలో రాణిస్తున్న స్వాతిచిరు పెట్టుబడితో వ్యాపారం ప్రారంభంపేపర్ ప్లేట్స్కు మెటీరియల్ సరఫరాఏడాదికి కోట్లాది రూపాయల బిజినెస్ఐదుగురికి జీవనోపాధి ఆమె సాధారణ గృహిణుల్లా వంటింటికే ప
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుకోరుట్ల మున్సిపాలిటీ అంచనా బడ్జెట్ సమావేశం మెట్పల్లి, మార్చి 31: పట్టణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్క�
ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల రూరల్, మార్చి 30: రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు బంధు సమితి ఆధ్వర్యం లో సీఎం కేసీఆర్ చిత్�
కొండగట్టులో నిర్విరామంగా చాలీసా పారాయణంహాజరైన ఎమ్మెల్యే సంజయ్ దంపతులు, మంత్రి కొప్పుల సతీమణి మల్యాల, మార్చి 30 : కొండగట్టు అంజన్న సన్నిధిలో హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతున్నది. రెండు మండలాల కాలం పాటు