ధర్మపురి, మార్చి 30: ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక పాత టీటీడీ కల్యాణ మండపంలో రైస్ మిలర్లు, ఆర్యవైశ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం మంగళవారం కొనసాగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 5వేల మంది �
జగిత్యాల అర్బన్, మార్చి 30: పట్టణంలోని 5, 21, 22, 37 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే సంజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మున
మంత్రి కొప్పుల ఈశ్వర్అధికారులతో సమావేశంధర్మపురి, మార్చి 29: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రుణాలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. సోమవారం కరీంనగర్ క్యాం�
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల ఉమసీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేతకథలాపూర్, మార్చి 29: టీఆర్ఎస్ ప్రభు త్వం పేదలకు అండగా ఉంటున్నదని ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ అధ్యక్షురా లు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్�
వైరస్ నియంత్రణకు సర్కారు చర్యలుజగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాల అర్బన్, మార్చి 29 : కరోనా బాధితులు అధైర్యపడవద్దని, ఆ కాలనీవాసులు భయాందోళనలకు గురికావద్దని, కరోనా కట్టడికి ప్రభుత్వం అ న్ని చర్యల
జగిత్యాల : గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన ఇద్దరు వలస కార్మికులకు కొవిడ్-19 యూకే స్ట్రెయిన్ పాజిటివ్గా తేలింది. వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన వ్యక్తి అదేవిధ�