CM KCR | గురుకుల విద్యలో మనకు మనమే సాటని, ఇండియాలో పోటీగానీ, సాటిగానీ లేరన్నారు. జగిత్యాల
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వెయ్యికిపైగా గు�
CM KCR | జగిత్యాల సమీకృత కలెక్టరేట్కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్ప�
CM KCR | జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖాన
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జగిత్యాలలో పర్యటిస్తున్నారు. హెలీకాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకున్న సీఎం కేసీఆర్ మొదట నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాన్�
Minister Harish rao | భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వేకువజామున ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావుకు అర్చకులు, అధికారులు
8 ఏండ్ల పాలన దేశాన్ని బీజేపీ అప్పుల కుప్పగా మార్చిందని, నెలకు లక్ష కోట్ల అప్పులు చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కోటి కోట్ల అప్పులు చేసిందని, ప్రతి పౌరుడి తలపై రూ.1.24 లక్షల భారం మో�
actress geetha singh | కొండగట్టు ఆంజనేయస్వామివారిని ప్రముఖ హాస్యనటి గీతా సింగ్, కళాశ్రీ అధినేతి గుండేటి రాజు
ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకొని, మొక్కులు
Velichala Jagapathi Rao | కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూశారు. 87 ఏండ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో
Minister KTR | ఆడపిల్లల విద్య విషయంలో అండగా ఉండేందుకు ఎప్పుడు ముందుండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మంచి మనసుతో నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు.
Minister Koppula Eshwar | తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జగిత్యాలలో అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని
పార్టీ విధానాలను ప్రశ్నించినందుకు సొంత కార్యకర్తపై దాడి మూడు నెలల క్రితం ఘటన వీడియో వైరల్తో వెలుగులోకి ధర్మపురి, ఆగస్టు 18: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కాషాయం తమ్ముళ్లు తన్నుకొన్న ఘటన ఆలస్య�
జగిత్యాల : గురుకుల పాఠశాలలను దేశానికే ఆదర్శనీయమని, పాఠశాలల్లో విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన�
జగిత్యాల : జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో భారీ పిడుగు పడింది. బండారి గిర్ని వెనుకాల పిడుగు పడటంతో.. చాలా మంది ఇండ్లలో ఉన్న టీవీలు, అడాప్టర్లో కాలిపోయాయి. ఓ ఇంటి పైకప్పు గోడ పగిలిపోయింది. టీవీల�