cm kcr | ఊరూరుకి చైనా బజార్లు విస్తరిస్తున్నాయని.. ఇదేనా మేకిన్ ఇండియా ? అంటూ ప్రధాని నరేంద్ర
మోదీపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవం,
శంకుస్థాపన చేశారు. �
CM KCR | భారతదేశ భవిష్యత్ గురించి, బాగుపడటం కోసం ఈ దేశం పిడికిలి ఎత్తాలి.. మన ఆస్తులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ దేశం మారాల్సిన అవసరం ఉందన్నారు.
cm kcr | రాబోయే పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మోతె జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని, మాట్లాడారు. ‘వరద కాలువ కథ రాస్త�
CM KCR | గురుకుల విద్యలో మనకు మనమే సాటని, ఇండియాలో పోటీగానీ, సాటిగానీ లేరన్నారు. జగిత్యాల
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వెయ్యికిపైగా గు�
CM KCR | జగిత్యాల సమీకృత కలెక్టరేట్కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి వచ్చిన సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్ప�
CM KCR | జగిత్యాలలో మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం శంకుస్థాపన చేశారు. ధరూర్ క్యాంపులోనే 27.08 ఎకరాల వైశాల్యంలో మెడికల్ కళాశాలను, దానికి అనుబంధంగా ప్రధాన దవాఖాన
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జగిత్యాలలో పర్యటిస్తున్నారు. హెలీకాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకున్న సీఎం కేసీఆర్ మొదట నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాన్�
Minister Harish rao | భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వేకువజామున ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావుకు అర్చకులు, అధికారులు
8 ఏండ్ల పాలన దేశాన్ని బీజేపీ అప్పుల కుప్పగా మార్చిందని, నెలకు లక్ష కోట్ల అప్పులు చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కోటి కోట్ల అప్పులు చేసిందని, ప్రతి పౌరుడి తలపై రూ.1.24 లక్షల భారం మో�
actress geetha singh | కొండగట్టు ఆంజనేయస్వామివారిని ప్రముఖ హాస్యనటి గీతా సింగ్, కళాశ్రీ అధినేతి గుండేటి రాజు
ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకొని, మొక్కులు
Velichala Jagapathi Rao | కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూశారు. 87 ఏండ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో
Minister KTR | ఆడపిల్లల విద్య విషయంలో అండగా ఉండేందుకు ఎప్పుడు ముందుండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన మంచి మనసుతో నిరుపేద విద్యార్థిని జీవితాన్ని నిలబెట్టారు.