జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన ఎలిగేటి శ్రీనివాస్, ఆయన కూతురు కావ్య ఇద్దరు ఒకేసారి ఎల్ఎల్బీ కోర్సు పూర్తి చేశారు. అంతే కాకుండా, తెలంగాణ బార్ కౌన్సిల్లో ఇద్దరు ఒకే రోజు శనివారం ఎన్రోల
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని సినీ హీరో వరుణ్తేజ్ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగ
Electric bike | ఎలక్ట్రిక్ బైక్(Electric bike) కొన్న నెల రోజుల్లోన్నే పేలిన సంఘటన జగిత్యాల రూరల్(Jagtial) మండలం బాలపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాలలో ఈ నెల 22న స్థానిక కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురికావడం రాష్ట్రంలో రాజకీయ కలకలాన్ని సృష్టించింది. గంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ టి.జీవన్ర�
ఈ ఫొటోలో ట్రాన్స్ఫార్మర్ వద్ద నిల్చుండి చూస్తున్న వారు రైతులు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన ఈ 100 కేవీ కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్ ఈ ఒక్క నెలలోనే రెండు సార్లు కాలిపో�
తెలంగాణ రాష్ట్రంలోనే సేద్య ఖిల్లాగా పేరుగాంచిన జగిత్యాల జిల్లా, నేడు అతలాకుతలామవుతున్నది. పోయినేడు యాసంగి వరకు ఏ రందీ లేకుండా సాగు చేసుకున్న రైతాంగం, ఈసారి అరిగోసపడుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్�
గతేడాది అక్టోబర్ వరకు ఉత్సాహంగా కనిపించిన ప్రభుత్వ పాఠశాలల్లో నేడు నిరుత్సాహం గోచరిస్తున్నది. పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కారు తెచ్చిన పథకాలు ఒక్కొక్కటిగా అటకెక్కడంతో విద్యార్థ�
పౌరహక్కుల సంఘం నేత పోగుల రాజేశంను ఆదివారం ఛత్తీస్గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాల్లో మఫ్టీలో వచ్చిన పోలీసులు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో అరెస్ట్ చేశారు.
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఈ నెల 14,15 తేదీ ల్లో నిర్వహించను న్న ‘ప్రపంచ కార్మికుల వలసలు’ అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన గల్ఫ్ వలస కార్మిక సంఘం నాయకుడు కంఠం రాజ్కుమార్కు ఆ
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. రహీంపురా కాలనీకి చెందిన సనా తన మూడో కాన్పు కోసం స్థానికంగా ఓ ప్రైవేట్ దవాఖానలో చేరగా.. మంగళవారం ఇద్దరు ఆడ, ఒక మగ శిశువుకు జన�
MLA Sanjay Kumar | వీర శైవ సమాజ ఆరాద్యుడు, మహనీయుడు బసవేశ్వరుడు(Basaveshwar) అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్(Mla Sanjay Kumar) అన్నారు.
Rains | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో రైతులు (Farmers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో రాళ్లతో కూడిన వర్షం పడడంతో ధాన్యం(Grains) తడిసి ముద్దవుతుందని వాపోతున్నారు.
జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో చారిత్రక ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన పొలాసను ఒకప్పుడు మేడరాజులు రాజధానిగా చేసుకొని పరిపాలించారు. పొలాసలోని ప్రధాన ఆలయమైన పౌలస్తీశ్వరాలయంలో ఉన్న �
Jyotirao Phule | బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు(Social philosopher)మహాత్మా జ్యోతిరావు ఫూలే(Jyotirao Phule) అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లాలోని నూకపెల్లి వీఆర్కే కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను సోమవారం తెరిచారు. కలెక్టర్ యాస్మిన్ బాషా నేతృత్వంలో దానిని తీశారు.