జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు పోసి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో వర్షాలకు మొలకలు వచ్చాయి. కొందరు మొలకలు వేరు చేసి ఆరబెట్టగా, మరికొందరు ఇలా మూ�
Day Care Centre | కుటుంబసభ్యులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 37 డే కేర్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఆల్ సీ�
అప్పటి దాకా ఆ చిన్నారి అల్లరితో సందడిగా ఉన్న ఆ ఇంటిలో విషాదం నిండింది. చాక్లెట్ కొనిచ్చేందుకు ఆ చిన్నారిని తీసుకొని పెద్దనాన్న బైక్పై వెళ్తుండగా, ఇంటి సమీపంలోనే అతివేగంగా వచ్చిన కారు ఆ ఇద్దరినీ బలితీస
ఆర్మీ ఆర్చరీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్కు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన మెడిచెల్మ సహస్ర ఎంపికైంది. ఆర్మీ గర్ల్స్ స్పోర్ట్స్ ర్యాలీ ఆధ్వర్యంలో పుణెలో జరిగిన ఆర్చరీ అండర్-14 విభాగంలో ప్రతిభ చాట�
పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపునకు ఇప్పుడిప్పుడే మార్కెట్లో ధర పెరుగుతున్నది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపునకు పలికిన ధరలిలా ఉన్నాయి.
Bandi Sanjay | రాజకీయాలకు అతీతంగా కొడిమ్యాల మండలాన్ని ,చొప్పదండి నియెజకవర్గాన్ని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎన్నికల వరకే రాజ
MLA Sanjay Kalvakuntla | బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈనెల 27న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. ఇవాళ కోరుట్ల మండలంలోని
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. మెట్పల్లికి చెందిన రాపర్తి హర్ష గురువారం కుడిచేతికి నొప్పి వస్తున్నదని, కండ్లు తిరుగ�
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులతో కలిసి జగిత్యాల జిల్లా బీర్పూర�
జగిత్యాల జిల్లాలో పలువురు అధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది. కొందరి వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతున్నది. ఇప్పటికే కొందరు కీలక ఆఫీసర్ల తీరు సరిగా లేకపోవడంతో వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోగా, మరి�
పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదని పసుపు రైతులు పోరుబాట పట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై అధికారంలోకి వచ్చాక నోరుమెదపని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. తక్షణమే పసుపునకు మద్దతు ధర �