జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి (వెల్గటూర్)లోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా అన్నంలో తెల్లపురుగులు వచ్చాయి.
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఓ మాజీ సర్పంచ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చే దారిలేక సోమవారం ఆత్మహత్య చేసుకు�
‘ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జాబితాలో మా పేర్లు ఉన్నాయని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్పిన్రు. ఇప్పుడు ఫైనల్ జాబితాలో లేవంటున్నరు. మా పేర్లు ఏమైనయ్' అంటూ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట గ
వేర్వేరు చోట్ల జరిగిన విద్యుత్తు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. గణపతి విగ్రహం విద్యుత్తు తీగలకు తగలడంతో జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇద్దరు, హైదరాబాద్ శివారులోని సాగర్ రింగ్రోడ్డు వద్ద 11కేవీ వి�
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ అభాగ్యుడిని కిరాయి ఇంట్లోకి యజమాని రానివ్వకపోవడంతో బతికుండగానే అతడిని కుటుంబసభ్యులు శ్మశానానికి తరలించిన హృదయ విధారక ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్థానికులన�
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు పోసి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో వర్షాలకు మొలకలు వచ్చాయి. కొందరు మొలకలు వేరు చేసి ఆరబెట్టగా, మరికొందరు ఇలా మూ�
Day Care Centre | కుటుంబసభ్యులు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వృద్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 37 డే కేర్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఆల్ సీ�
అప్పటి దాకా ఆ చిన్నారి అల్లరితో సందడిగా ఉన్న ఆ ఇంటిలో విషాదం నిండింది. చాక్లెట్ కొనిచ్చేందుకు ఆ చిన్నారిని తీసుకొని పెద్దనాన్న బైక్పై వెళ్తుండగా, ఇంటి సమీపంలోనే అతివేగంగా వచ్చిన కారు ఆ ఇద్దరినీ బలితీస
ఆర్మీ ఆర్చరీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్కు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన మెడిచెల్మ సహస్ర ఎంపికైంది. ఆర్మీ గర్ల్స్ స్పోర్ట్స్ ర్యాలీ ఆధ్వర్యంలో పుణెలో జరిగిన ఆర్చరీ అండర్-14 విభాగంలో ప్రతిభ చాట�
పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపునకు ఇప్పుడిప్పుడే మార్కెట్లో ధర పెరుగుతున్నది. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పసుపునకు పలికిన ధరలిలా ఉన్నాయి.