Bandi Sanjay | రాజకీయాలకు అతీతంగా కొడిమ్యాల మండలాన్ని ,చొప్పదండి నియెజకవర్గాన్ని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎన్నికల వరకే రాజ
MLA Sanjay Kalvakuntla | బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈనెల 27న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. ఇవాళ కోరుట్ల మండలంలోని
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. మెట్పల్లికి చెందిన రాపర్తి హర్ష గురువారం కుడిచేతికి నొప్పి వస్తున్నదని, కండ్లు తిరుగ�
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులతో కలిసి జగిత్యాల జిల్లా బీర్పూర�
జగిత్యాల జిల్లాలో పలువురు అధికారుల తీరు విమర్శలకు తావిస్తున్నది. కొందరి వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతున్నది. ఇప్పటికే కొందరు కీలక ఆఫీసర్ల తీరు సరిగా లేకపోవడంతో వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోగా, మరి�
పండించిన పంటకు మద్దతు ధర లభించడం లేదని పసుపు రైతులు పోరుబాట పట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై అధికారంలోకి వచ్చాక నోరుమెదపని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. తక్షణమే పసుపునకు మద్దతు ధర �
మొన్నటి వరకు నిండుగా నీళ్లతో జలకళను సంతరించుకొని ఊళ్లకు ప్రాణాలు ఊది, పంటలకు జీవం పోసిన చెరువులు.. మళ్లీ తన జలకళను కోల్పోయాయి. ఏడాదిన్నర కిందటి వరకు ఊరంతటికీ ఆదరువుగా.. బతుకుదెరువుగా నిలిచినా.. ప్రస్తుతం ప�
జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్�
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట పిల్లిగుట్ట ప్రాంతంలోని రైతులు సాగునీటి కోసం అరిగోస పడుతున్నారు. గ్రామ శివారులోని ఎస్సారెస్పీ ఉప కాలువ ద్వారా వచ్చే నీరు పెద్ద చెరువుకు చేరి అక్కడి నుంచి మళ్�
బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ మంగళవారం జగిత్యాల జిల్లాకు రానున్నది. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రైతు పిట్టల లింగన్న కుటుంబాన్ని పరామర్శించనున్నది. పంట రుణం మాఫీ కాక, అప్పులు తీరక మనస్తాపంతో పద�
జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ బాలికల వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఐదుగురు విద్యార్థినులు ఫుడ్పాయిజన్కు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం అనంతరం ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ)చదువుతున్న �
జగిత్యాల జిల్లా కొండాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సం చారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నా రు. కొడిమ్యాల మండలం కొండాపూర్కు చెందిన గుండుబాబు అనే రైతు పొలం వద్ద కట్టేసిన ఆవును రాత్రిపూట పెద్దపులి చంపి తి�