మొన్నటి వరకు నిండుగా నీళ్లతో జలకళను సంతరించుకొని ఊళ్లకు ప్రాణాలు ఊది, పంటలకు జీవం పోసిన చెరువులు.. మళ్లీ తన జలకళను కోల్పోయాయి. ఏడాదిన్నర కిందటి వరకు ఊరంతటికీ ఆదరువుగా.. బతుకుదెరువుగా నిలిచినా.. ప్రస్తుతం ప�
జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్�
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట పిల్లిగుట్ట ప్రాంతంలోని రైతులు సాగునీటి కోసం అరిగోస పడుతున్నారు. గ్రామ శివారులోని ఎస్సారెస్పీ ఉప కాలువ ద్వారా వచ్చే నీరు పెద్ద చెరువుకు చేరి అక్కడి నుంచి మళ్�
బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ మంగళవారం జగిత్యాల జిల్లాకు రానున్నది. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో రైతు పిట్టల లింగన్న కుటుంబాన్ని పరామర్శించనున్నది. పంట రుణం మాఫీ కాక, అప్పులు తీరక మనస్తాపంతో పద�
జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ బాలికల వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఐదుగురు విద్యార్థినులు ఫుడ్పాయిజన్కు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనం అనంతరం ఇంటర్ మొదటి సంవత్సరం (సీఈసీ)చదువుతున్న �
జగిత్యాల జిల్లా కొండాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సం చారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నా రు. కొడిమ్యాల మండలం కొండాపూర్కు చెందిన గుండుబాబు అనే రైతు పొలం వద్ద కట్టేసిన ఆవును రాత్రిపూట పెద్దపులి చంపి తి�
బాల్యం బలహీనమవుతున్నది. పిల్లలను రక్తహీనత (ఎనీమియా) వెంటాడుతున్నది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 20 వేల మంది బాలబాలికల్లో రక్తం శాతాన్ని పరిశీలిస్తే.. కేవలం 29 శాతం మంది
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో రైతులు యూరియా బస్తాల కోసం ఇక్కట్లు పడుతున్నారు. వరి, మక్కజొన్న పంటల సాగుకు యూరియా అవసరం కాగా, 20 రోజులుగా రాకపోవడంతో నిరీక్షిస్తున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో హృదయ విదారకరమైన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురి కావడంతో వ�
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల వద్ద ఓ గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి డబుల్ బెడ్రూం ఇండ్లకు విద్యుత్ కోసం అమర్చిన ట్రాన్స్ఫార్మర్లను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యాయి.