సాగు కలిసి రాకపోవడం, కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చేదారి లేక ఓ రైతు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. జగిత్యా ల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శివాజీనగర్కు చెందిన మార్గం గణేశ్ (47)కు ఎకరం భూమి ఉన్నది.
ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతారు. కానీ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం వెంకటాపూర్లో అధికార పార్టీ నాయకులే సర్కారు వ్యతిరేకంగా నిరసన తెలిపార�
ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరద కాలువలోకి నీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని అన్ని గ్రామాల నుంచి సుమారు 500 మంది రైతులు క�
మనసున్న మహారాజు కేసీఆర్ అని, ఉద్యమకారుడికి ఏ మాత్రం కష్టం వచ్చినా సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని అండగా ఉండాలని తనకు సూచించారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తెలిపారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి (వెల్గటూర్)లోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా అన్నంలో తెల్లపురుగులు వచ్చాయి.
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఓ మాజీ సర్పంచ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు తీర్చే దారిలేక సోమవారం ఆత్మహత్య చేసుకు�
‘ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జాబితాలో మా పేర్లు ఉన్నాయని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్పిన్రు. ఇప్పుడు ఫైనల్ జాబితాలో లేవంటున్నరు. మా పేర్లు ఏమైనయ్' అంటూ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట గ
వేర్వేరు చోట్ల జరిగిన విద్యుత్తు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. గణపతి విగ్రహం విద్యుత్తు తీగలకు తగలడంతో జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇద్దరు, హైదరాబాద్ శివారులోని సాగర్ రింగ్రోడ్డు వద్ద 11కేవీ వి�
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ అభాగ్యుడిని కిరాయి ఇంట్లోకి యజమాని రానివ్వకపోవడంతో బతికుండగానే అతడిని కుటుంబసభ్యులు శ్మశానానికి తరలించిన హృదయ విధారక ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్థానికులన�