కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ను పునరుద్ధరించడంతో పాటు, తమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ప్రభుత్వానికి సూచ�
అనారోగ్యంతో భర్త మృతి చెందిన ఐదు గంటల వ్యవధిలోనే భార్య చనిపోవడం కలచివేసింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన సురకంటి చుక్కరెడ్డి (85), శంకరవ్వ (78) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమా�
: జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో గత కొన్నేండ్లుగా గడ్డిమందు తాగి పలువురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామస్తులు సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ నాయకులు తన గొంతు కోద్దామని చూస్తున్నారని, జీవితం అయిపోయే ముందు తనకు దుఃఖం తెప్పిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
శంకర కవి 1948 మార్చి 9న జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలోని మోహన్రావు పేట గ్రామంలో భీమయ్య, గంగ దంపతులకు జన్మించారు. వరంగల్ ఓరియంటల్ కళాశాలలో బి.వో.ఎల్లో పట్టభద్రుడై తెలుగు భాషోపాధ్యాయునిగా ఉద్యోగ బాధ్యతన�
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు విలువనిచ్చారని, రాయికల్ మండలం బోర్నపెల్లి వంతెన నిర్మాణానికి రూ.70 కోట్లు కావాలని విన్నవించగానే మంజూరు చేశారని మాజీ మంత్రి టీ జీవన్రెడ్డ�
జగిత్యాల జిల్లా కథలాపూర్ భూషణరావుపేటకు చెందిన తెలంగాణ మార్క్ఫెడ్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డికి మాతృమూర్తి నర్సవ్వ బుధవారం కన్నుమూశారు.
జగిత్యాల జిల్లాలో(Jagtial district) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి మండల కేంద్రంలో టవేరా, బైక్ ఢీ కొనడంతో దంపతులు(Couple die) మృతి చెందారు.
శిథిలావస్థలో ఉన్న జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మహర్దశ పట్టబోతున్నది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల చొరవతో రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ర�
జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ప్రము ఖ జ్యోతిష్యశాస్త్ర పండితుడు పం డిత పాలెపు రాజేశ్వర్శర్మ(47) మృతి చెందారు. ధర్మపురికి చెందిన ఆయన హైదరాబాద్లో ప్రముఖ జ్యోతిష్య పండితులుగా స్థిరపడ్డారు.
ప్రజావ్యతిరేకత ఉప్పెనలా ముంచుకొస్తుంటే... అధికార కాంగ్రెస్లో అసహనం పెరిగిపోతున్న ది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పల్లెపల్లెన్ల ఎగిసిపడుతున్న గులాల్.. కాంగ్రెస్కు కంటగింపుగా మారింది. ప్రజల ఛీత్క�
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు పని చేయాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు.