సాగు, తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డ జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎస్టీ, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని మోతె శివారులో ఏర్పాటు చ�
‘జగిత్యాల- జైత్రయాత్ర’తో సామాజిక చైతన్యం నింపిన నేల. భూమి కోసం..భుక్తి కోసం.. విముక్తి కోసం వామపక్ష ఉద్యమాలకు ఊపిరులు ఊదిన గడ్డ ఇది. నా జననీ జగిత్యాల గడిచిన ఎనిమిదేండ్లుగా కొత్త రూపు దిద్దుకొంటున్నది. ఇక్క�
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లాలో వెల్లివిరిసిన సౌహార్దం వర్ణనాతీతం. తెలంగాణ సాధించిన అభివృద్ధికి జగిత్యాల ప్రతీక అయితే, ప్రగతి ప్రదాత పట్ల జనంలో పెల్లుబుకుతున్న అభిమానానికి తర�
ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు జగిత్యాల సమీకృత కలెక్టరేట్ ఆ�
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జనవరి 18 నుంచి అమలు చేయనున్న కంటి వెలుగు కార్�
జగిత్యాల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో 1.80కోట్లతో ఏర్పాటు చేసిన సీటీస్కాన్ను ప్రారంభి
దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.3,016 పెన్షన్ను ఇస్తున్నదని ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాలలోని మి�
అభివృద్ధి, సంక్షేమంలో మనమే ముందున్నామని, సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జి�
‘రాష్ట్రంలోని మా లాంటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి ఎంబీబీఎస్ సీటు వచ్చిందంటే దానికి కారణం సీఎం కేసీఆరే. ఇది మాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే వైద్య విద్య చదువుతామన�
వైద్య రంగంలో నయా విప్లవం మొదలైంది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగు పడింది. జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, మంగళవారం ఒకే రోజు ఎనిమిది కళాశా
ఐఏఎస్ అయిండంటేనే వేరే వ్యాపకాలు లేకుండా కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం అనుకుంటాం.. కానీ ఇందుకు విరుద్ధంగా తనలోని కొత్త కోణాన్ని చూపెట్టారు ఈ యంగ్ ఐఏఎస్. చదువులో టాప్లో ఉంటూనే తనకిష్టమైన డ్యాన్స్లో�
జగిత్యాల విద్యా కిరీటంలో మరో కలికితురాయిగా నిలువబోతున్న మెడికల్ కాలేజీలో బోధనకు వేళవుతున్నది. సువిశాలమైన స్థలంలో సకల హంగులతో రూపుదిద్దుకున్న కాలేజీలో ఈ నెల 15వ తేదీ నుంచి తరగతులు నిర్వహించేందుకు యంత్�
జగిత్యాల జిల్లాలోని నృసింహక్షేత్రమైన ధర్మపురిలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. కొప్పుల ఎల్ఎం ట్రస్టు ఆధ్వర్యంలో ఐదురోజులు గా కోలాట వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం కోలాటాల ముగింపు కార్�