ప్రగతి ప్రదాత, యువసారథి రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మొదట జగిత్యాలలో 325 కోట్ల పనులకు, ధర్మపురిలో 248 కోట్లతో పూర్తి చేసిన పను
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి టీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. సాలరీ ఖాతా, రూపేకార్డు ద్వారా రూ.50 లక్షల ఆర్థిక సాయం అందేలా చేసి, కుటుంబానికి భరోసా కల్పించింది.
దేశానికి స్ఫూర్తి నింపేలా సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టారని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్
కొన్నేళ్లుగా సమస్యలతో సతమతమైన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు మహర్దశ చేకూరింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మన ఊరు మన బడి పథకం వల్ల పాఠశాల రూప�
పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొకల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డు పుర�
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, మున్సిపాలిటీల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటి వరకు పురుషులు, మహిళలకు కలిపి ఉండగా, ఇప్పుడు జగిత్యాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓపెన్జిమ్
మూడేండ్లపాటు జిల్లా అభివృద్ధికి కృషిచేసి పాలనలో తనదైన ముద్ర వేసుకున్న కలెక్టర్ జీ రవి మహబూబ్నగర్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. 2020 ఫిబ్రవరి 4న కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన, కొవిడ్-19 విపత్తు సమయంల
స్వరాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని నిర్మించిన ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు ఉందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
కంటి సమస్యను తేలికగా తీసుకోవద్దని, ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగులో కళ్లను పరీక్షించుకుని సురక్షితంగా కాపాడుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి అందినకాడికి అప్పులు చేసి ఉడాయించిన మోసకారి వ్యాపారి రేగొండ నరేశ్ 15 నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 3.350 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జగిత్యాల డీ�
దివ్యాంగుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శుభమస్తు కన్వెన్షన్లో గురువారం దివ్యాంగుల ముఖ్యనాయకుల సమా
మేక్ ఇన్ ఇండియా పేరుతో కొత్త పరిశ్రమలు తెస్తామని డాంబికాలు పోయిన కేంద్రప్రభుత్వం ఉన్న పరిశ్రమలను కూడా మూసేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ‘అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్ర�
జగిత్యాల గడ్డపై జనం ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ప్రగతి రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు అశేషంగా ప్రజానీకం తరలివచ్చింది. చిన్నా పెద్ద అన్నతేడా లేకుండా లక్షలాదిగా కదలిరావడంతో జగిత్యాల జైత్రయ�