గత రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలు వెలగటూర్ మండలంలో శుక్రవారం గంటపాటు ఎడతెరిపి లేకుండా దంచి కొట్టింది. ఈ వర్షాల వల్ల రోడ్లపైన వరద ప్రవహించింది.
మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని ఆర్ పేట శివారులో గల శివాలయం సమీపంలో 63వ జాతి రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆర పేట గ్రామానికి చెందిన చక్రాల రాజం( 55)కు తీవ్ర గాయాలయ్యాయి .
అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ను కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. అర్బన్ మండలంలోని గోపాల్ రావు పేట ఐకెపి సెంటర్ లో గురువారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసింది.
చిన్నపాటి వర్షాలకు రోడ్డంతా జలమయం అయింది. ఇదేదో మారుమూల పల్లటూరు కాదు... జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలోని పార్కు గల్లిలోని రోడ్డు. ఒక గంట పాటు పడిన వర్షానికి రోడ్డంతా జలమయం అయింది.
కోరుట్ల పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లావణ్య అనే మహిళ ప్రసూతి నిమిత్తం ఆపరేషన్ చేస్తుండగా తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అత్యవసరంగా రక్తం అవసరం ఉండగా మెట్పల్లి బ్లడ్ బ్యాంకులో ఇరువ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు దక్కాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల�
సారంగాపూర్, బీర్ పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి కూరిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అరబోసిన ధాన్యం తడిసి ముద్దైంద
మెట్పల్లి మండలం ఆత్మనగర్ గ్రామ శివారులోని గుడుంబా స్థావరంపై మెట్పల్లి పోలీసులు బుధవారం దాడి చేశారు. మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పది లీటర్ల గుడుంబాను స్వాధీనం చేస�
జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. బీర్ పూర్ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో సహకార సంఘం అధ్యక్షుడు ముప్పాల రాంచందర్ రావు ఆధ్వర్యంలో రైతులకు బుధవారం జీలుగా విత్తనా�
ఐదో తరగతి చదువుతున్న బాలికపై విద్యార్థిని నేర్పించాల్సిన కీచక టీచర్ పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది. మెట్పల్లి డివిజన్ పరిధిలో ఓ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం వంద రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్ మండల కేంద్రంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని పెంబట్ల గ్రామంలో బుధవారం క్యాంపు నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలోని పవిత్ర బాసర ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ సంజీవ్ పై జరిగిన దాడిని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టిబిఎస్ఎస్ఎస్) పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ సంఘ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సమ
తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు గౌరిశెట్టి విశ్వనాథం, వెల్ముల ప్రకాష్ రావు తదితరులు కౌన్సిలింగ్ చేయడంతో తాము తమ తల్లిదండ�