Rajanna sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో షాజుల్నగర్లో ఎల్లమ్మగుడి కాలువ పొంగి పొర్లుతున్నది
గిత్యాలలోని అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం ఫాంటసీ- 2022 పేరుతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలతో అదరహో అనిపించారు.
నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా స్వరాష్ర్టాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఎనిమిదేండ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. నీళ్లు, నిధుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది. తెలంగాణ ఏర్పాటు �
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెల్లి ప్రవీణ్ అమెరికాలోని కొలోరాడో రాష్ట్రంలో గల అత్యంత ఎత్తయిన ఎల్బర్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. అక్కడ సూర్య నమస్కారాలు చేసి దేశ కీ�
తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. జగిత్యాల జిల్లా కేంద్�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల ఉత్తమ విద్యను అందిస్తున్నది. 1998లో ప్రారంభమైన ఈ కాలేజీ దినాదినాభివృద్ధి చెందుతూ ఎంతోమందికి ఉన్నత చదువులు అందించింది. వేలాది మంది విద్యార్థుల భవితకు బాటలు �
నాగలితో దమ్ము చేస్తూ.. కూలీలతో కలిసి నాటేస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందడి చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్లో గురువారం ‘వరినాట్ల సంబురాలు - మహిళా కూలీలతో మంత్రి’ అనే కొత్త కార్యక్రమానిక�
కేంద్ర ప్రభుత్వం పాలు, పాల ఉత్పత్తులపై పెంచిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తేయాల్సిందేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ వర్కిం
జిల్లావ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పు�
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొనియాడారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని పేదోళ్లు పె�
దొంగనోట్లు మార్పిడి చేస్తూ ఐదుగురు సభ్యుల ముఠా జగిత్యాల పోలీసులకు చిక్కింది. వీరి వద్ద రూ.15 లక్షల నకిలీ, రూ.3 లక్షల అసలు నోట్లు దొరికాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన మేక శేఖర్ గతంలో
karimnagar | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వానకు ఈదురుగాలులు తోడవడంతో పలుప్రాంతాల్లో విద్యుత్ నిలిచ�
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు ఉచిత శిక్షణకు సిద్ధమవుతున్నాయి. ఎస్టీ అభ్యర్థులకు సైతం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ