Children | జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో విషాదం నెలకొన్నది. మండలంలోని తుమ్మెనాల గ్రామ చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. గుర్తించిన స్థానికులు చిన్నారుల కోసం గాలిస్తున్నారు.
కొండకోనల మధ్య వెలిసిన కొండగట్టు హనుమ క్షేత్రాల్లో ఆణిముత్యమై అలరారుతున్నది. ప్రకృతి రమణీయతతోపాటు, వనమూలికలకు నెలవుగా పేరుగాంచింది. దట్టమైన అడవుల మధ్య వెలిసిన ఈ క్షేత్రం శ్రావణ మాసం నుంచి వసంతం మధ్యకాల�
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 60 వేలకు పైగ�
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పుణ్యాహవచనం, బ్రహ్మ కలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీవేంకటేశ�
మంత్రాల నెపంతోనే ఘటన! జగిత్యాల కలెక్టరేట్/జగిత్యాల రూరల్: జగిత్యా ల జిల్లా కేంద్రంలో గురువారం దారుణం చోటుచేసుకొన్నది. దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్ర
CM Relief Fund | వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు 6 లక్షల రూపాయల విలువగల నిధులు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్..
ఎరువుల ధరల పెంపుతో పెనుభారం ఎస్సీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, జనవరి 12 : కేంద్రంలో ఉన్నది రైతు మోసకారి ప్రభుత్వమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా వె�
గుట్ట చదునుకు 13 కోట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్ 700 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు ఏటా 8 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి త్వరలో శంకుస్థాపన: మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 4 : జగిత్యాల జిల్లా ధర్మ
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం కేసీఆర్ను ఉరి తీయాలని,
Minister Koppula Eshwar | అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై
జగిత్యాల : తెలంగాణ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7 అంబెలెన్స్లను బుధవారం మంత్రి కేటీఆర్కు అందజేశారు. రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగ�
జగిత్యాల : గ్రామీణ రోడ్ల నిర్మాణంలో ఇంజనీర్లు, గుత్తేదార్లు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. శనివారం మినీ పద్మనాయక ఫంక్షన్ హాల్లో గ్రామీణ రహదార�