కొడిమ్యాల మండల కేంద్రంలో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ను సందర్శించారు. మోడల్ స్కూల్ లో చెత్త ఉండటం పై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చెత్తను తొల�
స్వయం సహాయక సంఘ సభ్యురాలు రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులకు శ్రీనిధి ద్వారా సభ్యురాలి ప్రమాద బీమా పరిహారం కింద మంజూరైన రూ.10 లక్షల చెక్కును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు.
రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పలు గ్రామాల పేర్లను ఆయా గ్రామాల ప్రజలు గ్రామాల ప్రాచీన ఆనవాళ్లు, చిహ్నాలతో ముద్దుగా మారు పేరుతో ఇప్పటికీ పిలుచుకుంటున్నారు. కొత్త ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారు కొంత తడబడి�
మండలంలోని మొగిలిపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు తోకల రాజు, వేంపల్లి ప్రభుత్వ పాఠశాలలో గొర్రెపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై గెల్లె మల్లేష
ధర్మపురి క్షేత్రానికి వచ్చే భక్తుల వాహనాల అనుమతి మరియు పార్కింగ్ కోసం శ్రీలక్ష్మీనరసింహ పార్కింగ్ సర్వీసెస్ పేరిట ఇష్టా రాజ్యం గా వసూళ్లు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లు అ�
తనకు రావాల్సిన రూ.30 వేలు ఓ వ్యక్తి దగ్గర నుండి ఇప్పించాలని కోరుతూ పురుగుల మందు డబ్బాతో టాక్సీ డ్రైవర్ కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
ప్రజా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రజావాణి (Prajavani) కార్యక్రమం నిర్వహిస్తున్నది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లతోపాటు మండల రెవెన్యూ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాడిన కొద్ది రోజుల్లోనే మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో మిషన్ కాకతీయ పథకం పేరిట గ్రామాల్లోని చెరువులు, కుంటల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ పథకంలో అప్పుడు పోలీస్
మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండపలుకుల దామోదర్ రావు ఆదివారం మృతిచెందగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మృతదేహానికి నివాళులర్పించారు.
మద్యం మత్తులో యువత మద్యానికి బానిసై రోడ్లపై పడిపోవడం సాధారణంగా మారింది. కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్లోని ఓ సినిమా థియేటర్ ముందు మద్యం తాగిన మైకంలో ఇద్దరు యువకులు రోడ్డు పక్కన మద్యం మత్తులో పడిపోయి ఉన్
మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఓపెన్ జిమ్, గొర్రె పల్లి గ్రామంలో నూతన జీపీ కార్యాలయ భవ�
రాష్టంలో ఆలయ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని, వారి సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని తెలంగాణ వీరశైవ అర్చక సమాఖ్య అధ్యక్షులు గుంటి జగదీశ్వర్ కోరారు.
జగిత్యాల రూరల్ మండలంలోని హన్మజీపేట గ్రామానికి చెందిన గొడుగు సురేష్ నాటు కోళ్ల ఫామ్ పై కుక్కలు మూకుమ్మడిగా గురువారం దాడి చేశాయి. ఈ ఘటనలో కోళ్లపామ్ యజమానికి సురేష్కు చెందిన సుమారు 31 నాటు కోళ్లు చనిపోయాయ�
వర్షాకాలం దృష్ట్యా మురికి గుంతల్లో, నీటి నిలువ ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉన్న దృష్ట్యా మున్సిపల్ పక్షాన దోమల నివారణకు చర్యలు చేపట్టామని జగిత్యాల మున్సిపల్ సానిటరీ ఇన�