బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు దక్కాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల�
సారంగాపూర్, బీర్ పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి కూరిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అరబోసిన ధాన్యం తడిసి ముద్దైంద
మెట్పల్లి మండలం ఆత్మనగర్ గ్రామ శివారులోని గుడుంబా స్థావరంపై మెట్పల్లి పోలీసులు బుధవారం దాడి చేశారు. మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పది లీటర్ల గుడుంబాను స్వాధీనం చేస�
జీలుగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. బీర్ పూర్ సహకార సంఘం కార్యాలయం ఆవరణలో సహకార సంఘం అధ్యక్షుడు ముప్పాల రాంచందర్ రావు ఆధ్వర్యంలో రైతులకు బుధవారం జీలుగా విత్తనా�
ఐదో తరగతి చదువుతున్న బాలికపై విద్యార్థిని నేర్పించాల్సిన కీచక టీచర్ పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది. మెట్పల్లి డివిజన్ పరిధిలో ఓ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం వంద రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సారంగాపూర్ మండల కేంద్రంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని పెంబట్ల గ్రామంలో బుధవారం క్యాంపు నిర్వహించారు.
నిర్మల్ జిల్లాలోని పవిత్ర బాసర ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ సంజీవ్ పై జరిగిన దాడిని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టిబిఎస్ఎస్ఎస్) పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ సంఘ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ సమ
తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు గౌరిశెట్టి విశ్వనాథం, వెల్ముల ప్రకాష్ రావు తదితరులు కౌన్సిలింగ్ చేయడంతో తాము తమ తల్లిదండ�
కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు ఈనెల 20న జరుప తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జూలై 9 తేదీకి వాయిదా వేసినట్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, ఐఎఫ్టియూ జిల్లా అధ్యక్షులు చింత భూమేశ్వర్, సీఐ
పెన్షనర్ల సమస్యలు సత్వరం పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి �
పట్టణంలోని పలు రెస్టారెంట్లు, బేకరీలు, కిరాణా షాపులపై మున్సిపల్ అధికారులు శనివారం కొరడా ఝులిపించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక మోర్ సూపర్ మార్కెట్, గీత భవన్ ఉడిపి హ�
చాలీ చాలని వేతనాలతో, పెన్షన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న గ్రంధాలయ సంస్థ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు గత రెండు నెలల నుంచి రాక కుటుంబ పోషణ భారంగా మారిందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అ
అంగన్వాడీ స్కూల్లకు వేసవి సెలవులు ఉన్నందున పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు బుధవారం టెక్ హోమ్ రేషన్ పంపిణీ చేశారు. జగిత్యాలలోని విద్యానగర్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్-1 సూపర్ వైజర్ కవితారాణి ఆధ్వర్యంలో అం
శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామివారి రథోత్సవం ( జాతర) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రథం వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథంపై లక్ష్మీదేవి, శ్రీ నరసి