కేడీసీసీబీ బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. పట్టణంలోని కల్లూరు రోడ్డులో రూ.69 లక్షలతో నిర్మించిన కేడీసీసీ బ్యాంకు �
ఈనెల 14న కరీంనగర్ లోని ఫిల్మ్ భవన్ లో జరుగనున్న పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఐదవ మహాసభలను విజయ వంతం చేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమార స్వామి పిలుపు నిచ్చారు.
ప్రయివేట్ డిగ్రీ కళాశాల విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. డిగ్రీ విద్యార్థులు, యాజమాన్యం సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ బీఆర్ఎస్
ప్రపంచ నర్సెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ అధికారులు, టిఎన్ఓఏ ప్రతినిధులు జిల్లా ప్రభుత్వ దావాఖానాలో రక్త దాన శిబిరం నిర్వహించారు. ఇందులో 30 మంది జిల్లాలోని నర్�
ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని ఏఐయూటిసీ రాష్ట్ర నాయకులు సమ్మయ్య కోరారు జగిత్యాల లో సోమవారం సమ్మె పోస్టర్ ను నాయకులతో కలిసి సమ్మయ్య ఆవిష్కరించారు.
కథలాపూర్ మండలం చింతకుంట, రాజారామ్ తండా గ్రామాల్లోని పాఠశాలల్లో ముందస్తు బడిబాట కార్యక్రమం స్కూల్ కాంప్లెక్స్ HM మారంపల్లి అర్జున్ ఆధ్వర్యలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠ�
పట్టణంలో నిత్యం జన సమ్మర్ధంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో శనివారం కోరుట్ల పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల కొత్త బస్టాండ్, ఆర్బీ హోటల్ పరిసరాలు, కిసాన్ షాపింగ్ మాల్
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని, ప్రైవేట్ వాహనాలు ఆశ్రయించవద్దని కోరుట్ల టీజీ ఆర్టీసీ డీపో మేనేజర్ మనోహర్ అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రయాణీకుల ఆదరణపైనే
కోరుట్ల పట్టణంలోని పలు తినుబండారుల షాపుల్లో మున్సిపల్ అధికారులు శుక్రవారం కొరడా ఝులిపించారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక వాసవి మెస్, ఆర్ఆర్, భవర్చీ బిర్యానీ రెస్టారెంట్లు, డాల్�
కాశ్మీర్లోని పహాల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైనికులు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ పై కోరుట్లలో బార్ అసోసియేషన్ ఆధ్వర
ప్రాచీన కాలం నుండి శాస్త్ర, సాంకేతిక, వైద్య, విజ్ఞాన రంగంలో భారత్ దేశమే అగ్రగామిగా ఉండేదని ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. జగిత్యాల వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యం�
సారంగాపూర్ , మే 5: మండలంలోని రేచపల్లి గ్రామంలో సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇంటింటికి సోమవారం కరపత్రాలు, బ్యానర్లతో వెళ్లి తమ కళాశాలలోనే ఇంటర్మీడియట
రైతులు కాలానికి అనుగుణంగా పంట మార్పిడిపై దృష్టి సారించాలనీ, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం�
సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని ఆర్ఎస్ఎస్ కరీనగర్ విభాగ్ సంఘ చాలక్ డాక్టర్ భీమనాత్ని శంకర్ అన్నారు. వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో గత పది రోజులుగా నిర్వహిస్తున్న సంస్కార �