ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని నర్సింహులపల్లి, చర్లపల్లి, కందెన కుంట గ్రామాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్�
వెల్గటూరు మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు అల్లం దేవక్క కుమారుడు శ్రీకాంత్ వివాహం ఇటీవల జరిగింది. కాగా నూతన జంటను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఆశీర్వదించి శుభా�
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలోని 12 హుండీలను శుక్రవారం లెక్కించగా 25 రోజులకు గాను రూ.1,00,95,392 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిశీలించాలని రాష్ట్ర అధ్యకుడు బీమా శ్రీనివాస రావు పిలుపు మేరకు జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్యర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి శుక్రవారం వినతి పత్�
ఆర్ఎస్ రజతోత్సవ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆహ్వానం మేరకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అమెరికాకు వెళ్లారు.
పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రం శివారులో పెద్దులు అనే ట్రాక్టర్ డ్రైవర్ వ్యవసాయ పొలంలో దున్నుతుండగ
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈనెల 20 నుండి 23 వరకు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో దీక్షాపరులు సమర్పించిన ఇరుముడులను లెక్కించినట్ల�
సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, లక్ష్మీదేవి పల్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మండల కోఆర్డినేటర్, జిల్లా విజిలెన్స్ అధికారి దేవేందర్ రెడ్డి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో చ
మంచిర్యాల జిల్లా ఇందన్ పల్లి గ్రామపంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఎర్రోజు చంద్రమౌళి పని ఒత్తిడి, మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులతోనే గుండెపోటుతో మృతి చెందాడని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్�
నిరుపేదలు, నిరుద్యోగుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను షరతులు లేకుండా అమలు చేయాలని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో బీఅర్ఎస్ పట్టణ, మండల నాయకులతో కలిసి ఆమె గురువ�
మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో అక్రమంగా నిల్వవుంచిన ఇసుక డంపును మెట్పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ బుధవారం సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆత్మకూర్లో తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అనుమతులు �
ఆవులను, పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సుధీర్ రావు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆవులు, పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జగిత్యాల జిల్లా సరిహద్దు బోర్నపల్ల�
వెల్గటూర్ మండలంలోని అన్ని గ్రామాల నుండి రాజీవ్ యువ వికాసం పథకానికి 1972 మంది దరఖాస్తులు చేసుకోగా, 1333 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కాగా వాటిని సివిల్ స్కోర్ ఆధారంగా కేటగిరీలు, బ్యాంకులవారీగా విభజించే కార్య�