అంతరిక్ష ప్రయోగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతున్నది. ఆకాశమే హద్దుగా ఇక్కడి స్టార్టప్స్ దూసుకుపోతున్నాయి. స్కైరూట్ స్టార్టప్ ఈ నెల 18న చిన్న రాకెట్ను నింగిలోకి విజయవంతంగా పంపించి సత్తాచాటిం
Gutta sukender reddy | అధికారం కోసం బీజేపీ తప్పుడు విధానాలు అవలంభిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంతకైనా తేగించెలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులతో హోరెత్తించాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 762.1 పాయింట్లు లేదా 1.24 శాతం ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా 62,272.68 వద్ద స్థిరపడింది.
బీజేపీ ఆటలు తెలంగాణలో సాగబోవని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాష్ర్టాల్ల�
రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదు. ఇవి కేంద్రంలోని బీజేపీ సర్కార్ జేబు సంస్థలుగా మారాయి. తెలంగాణపై కక్షసాధింపు చర్యలో భాగమే ఈ దాడులు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చె�
తెలంగాణలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం నడుస్తున్నది. అధికార సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ ‘రివెంజ్ పాలిటిక్స్'కు పాల్పడుతున్నది.
కేవలం హైదరాబాద్ మహా నగర పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకూ కార్యకలాపాల్ని విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఐటీ కంపెనీలను కోరారు.
రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ను నైపుణ్య, ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు తెల�
హైదరాబాద్కు ఉజ్బెకిస్థాన్లోని బుఖా రా సోదర నగరం (సిస్టర్ సిటీ) అని, భవిష్యత్తులో తెలంగాణతో కలిసి పనిచేస్తామని ఆ దేశ రాయబారి దిల్షోద్ అఖ్మటోవా తెలిపారు.
ఐటీ కంపెనీల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా హైదరాబాద్ మారింది. ఒకవైపు కొత్త కంపెనీలు ఏర్పాటవుతుండగా, ఇప్పటికే కార్యకలాపాలను నిర్వహిస్తున్న కంపెనీలు సైతం మరింతగా విస్తరించే పనిలో నిమగ్నమయ్యాయి.
ఐటీ రంగంలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నదని, బెంగళూరును మించిపోతున్నామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రపంచ ప్రసిద్ధ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు రావడానికి సీఎం కేసీఆర్,
మరో ఆరు జిల్లాల్లో మినీ లెదర్ పార్కులు ఇక ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులకు కేంద్రంగా తెలంగాణ పాదరక్షలు సహా తోలు ఉత్పత్తులు ఇక్కడే తయారయ్యేలా ఏర్పాట్లు చెన్నై లెదర్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో ముంద�
అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా లేకపోవడంతో వరుసగా రెండో రోజూ భారత్ స్టాక్ సూచీలు క్షీణించాయి. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 236 పాయింట్లు క్షీణించి 54,053 పాయింట్ల వద్ద క్లోజ్కాగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 90 పాయింట