ఈ ఆరోపణలను, విమర్శలను గుడ్డిగా తోసిపుచ్చాలని అనటం లేదు. ఈ ఆరోపణలు, విమర్శల్లోని వివేకాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజం ముందుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విమర్�
క్వాంటమ్ టెక్నాలజీతో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకొన్నది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న క్వాంటల్ టెక్నాలజీ విషయాల్లో నాలెడ్జ్ను షేర్ చేసుకొనేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు తెలిప�
దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మండిప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార దాడులు హద్దు మీరుతున్నాయి. సోదాల ముసుగులో అధికారులు భౌతికదాడులకు పాల్పడుతుండటం అత్యంత ఖండనీయం. ప్రభుత్వ సంస్థలు అనుమానం ఉన్నవారిపై స్వేచ్ఛగా సోదాలు చేసుకోవచ్చు.
రాజ్యాంగం ప్రభుత్వ సంవిధానం. అది ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం ఆత్మ లాంటిది. అలాంటి రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నది. అందులో ప్రవచించిన విలువల�
ఓరుగల్లు నివాసయోగ్యమైన ప్రాంతమని, హనుమకొండ, వరంగల్ నగరాలను హైదరాబాద్కంటే మెరుగ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు అనేక సంస్కరణలు చేపట్టిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ‘
అంతరిక్ష ప్రయోగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతున్నది. ఆకాశమే హద్దుగా ఇక్కడి స్టార్టప్స్ దూసుకుపోతున్నాయి. స్కైరూట్ స్టార్టప్ ఈ నెల 18న చిన్న రాకెట్ను నింగిలోకి విజయవంతంగా పంపించి సత్తాచాటిం
Gutta sukender reddy | అధికారం కోసం బీజేపీ తప్పుడు విధానాలు అవలంభిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంతకైనా తేగించెలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులతో హోరెత్తించాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 762.1 పాయింట్లు లేదా 1.24 శాతం ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా 62,272.68 వద్ద స్థిరపడింది.
బీజేపీ ఆటలు తెలంగాణలో సాగబోవని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాష్ర్టాల్ల�
రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదు. ఇవి కేంద్రంలోని బీజేపీ సర్కార్ జేబు సంస్థలుగా మారాయి. తెలంగాణపై కక్షసాధింపు చర్యలో భాగమే ఈ దాడులు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చె�
తెలంగాణలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం నడుస్తున్నది. అధికార సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ ‘రివెంజ్ పాలిటిక్స్'కు పాల్పడుతున్నది.
కేవలం హైదరాబాద్ మహా నగర పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకూ కార్యకలాపాల్ని విస్తరించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఐటీ కంపెనీలను కోరారు.