హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) తొలి త్రైమాసికంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రంగానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ కార్యకలాపాల నిర్వహణకు రాష్ట్ర ప
గ్లోబల్ ఎఫెక్ట్.. సెన్సెక్స్ 537 పాయింట్లు డౌన్ ముంబై, ఏప్రిల్ 27: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఒక రోజు విరామానంతరం బుధవారం తిరిగి మార్కెట్ డౌన్ట్రెండ్లోకి మళ్లింది. క్రితం రోజు ర్యాలీ జరిపిన ఐటీ, బ�
సెన్సెక్స్ 574 పాయింట్లు అప్ l178 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై, ఏప్రిల్ 20: ఐదు ట్రేడింగ్ సెషన్లుగా స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న భారీ నష్టాలకు బుధవారం బ్రేక్పడింది. హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్�
రాష్ట్రంలో ఐటీ, లైఫ్సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాలకు అనేక అవకాశాలున్నాయని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం ప్రగతిభవన్లో ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈవో లీసా సింగ్తో క�
తెలంగాణకు ఒక్కటీ ఇవ్వని కేంద్రం 22 రాష్ర్టాలకు తాజాగా ఎస్టీపీఐలు ఐటీలో మేటి.. అయినా మొండిచెయ్యే హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర సర్కారు.. సాఫ్ట్వేర్ టెక్నాలజ�
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం మన దేశంలోని కంపెనీలకు, ముఖ్యంగా ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్లోని కంపెనీలకు వరంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐటీ కంపెనీల్లో ‘రిటర్న్ టు ఆఫీస్' విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది. దీంతో ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’కు ఫుల్స్టాప్ పెట్టి రోజూ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది.
నూతన ఆర్థిక సంవత్సరం (2022-23) శుక్రవారం నుంచి మొదలవుతున్నది. దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త నిర్ణయాలు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయం పన్ను (ఐటీ), వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ల్లో మార్పులు చోటుచేసుకోన�
సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో గురువారం ప్రకటించారు. ఇందుకుగానూ గ్లోబల్ ఐటీ సంస్థతోపాటు మరిన్ని సంస్థలు ముంద�
న్యూఢిల్లీ, మార్చి 23: పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీ�
అమెరికాలోని రాష్ట్ర ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ ‘మన ఊరు- మన బడి’లో పాల్గొనాలని పిలుపు పెట్టుబడులకు రాష్ట్రం గమ్యస్థానంగా మారింది. పలు ప్రధాన కంపెనీలు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాలను కాదని తెలంగాణలో పెట్టుబడ�
ప్రమోషన్లు ఇవ్వడంలో వివక్ష ఆలోచనలను ప్రోత్సహించడంలో పక్షపాతం ప్రతి 10 మందిలో ఆరుగురు బాధితులే.. ది స్టార్ ఇన్ మీ సర్వేలో వెల్లడి హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ): సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కు�
ఎన్పీఎస్లో మార్పులతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ 14% ట్యాక్స్ బెనిఫిట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద జమయ్యే మొత్తానికి 14 శాతం �