తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవ�
రాష్ట్రంలోనే మారుమూల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మణిహారంగా మారనుంది. ఇప్పటికే బీడీఎన్టీ కంపెనీలో 150 మంది ఉద్యోగాలు చేస్తుండగా.. తెలంగాణ సర్కారు ఐటీ టవర్ నిర్మాణాని�
చౌక విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్లైన్స్..హైదరాబాద్ నుంచి విమాన సేవలు ఆరంభించబోతున్నది. ఈ నెల 25 నుంచి హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-గోవా రూట్లలో రోజువారి విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది.
ఆదాయపు పన్ను (ఐటీ) మిహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-24 బడ్జెట్లో రూ. 5 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కురావాలని సామెత. భారతదేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు. అటూ ఇటూ ఎటూ దారీతెన్నూ కనబడని చోట బీజేపీ పెద్దలు అడ్డదారులు తొక్కుతున్నారు. �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ష పార్టీల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపైకి సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుత్తూ ద
ఈ ఆరోపణలను, విమర్శలను గుడ్డిగా తోసిపుచ్చాలని అనటం లేదు. ఈ ఆరోపణలు, విమర్శల్లోని వివేకాన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజం ముందుంది. ఎందుకంటే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విమర్�
క్వాంటమ్ టెక్నాలజీతో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకొన్నది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న క్వాంటల్ టెక్నాలజీ విషయాల్లో నాలెడ్జ్ను షేర్ చేసుకొనేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని టీ హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు తెలిప�
దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మండిప�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార దాడులు హద్దు మీరుతున్నాయి. సోదాల ముసుగులో అధికారులు భౌతికదాడులకు పాల్పడుతుండటం అత్యంత ఖండనీయం. ప్రభుత్వ సంస్థలు అనుమానం ఉన్నవారిపై స్వేచ్ఛగా సోదాలు చేసుకోవచ్చు.
రాజ్యాంగం ప్రభుత్వ సంవిధానం. అది ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం ఆత్మ లాంటిది. అలాంటి రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నది. అందులో ప్రవచించిన విలువల�
ఓరుగల్లు నివాసయోగ్యమైన ప్రాంతమని, హనుమకొండ, వరంగల్ నగరాలను హైదరాబాద్కంటే మెరుగ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు అనేక సంస్కరణలు చేపట్టిందని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ‘