కరోనా మహమ్మరి నుంచి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు రక్షణ కవచంగా ఏ విధంగా పనిచేస్తాయో, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీల బారిన పడకుండా బీజేపీ వ్యాక్సిన్ కూడా అదే మాదిరిగా పనిచేస్తుంద�
ధైర్య సాహసాలు, పోరాటాలకు ఐకాన్గా మల్లు స్వరాజ్యం చరిత్ర సృష్టించారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని రాయినిగూడెంలో ఏర్పాటు చేసిన మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభకు
బీజేపీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని, ప్రజలే దానికి తగిన బుద్ధి చెప్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అదానీపై ప్రధాని మోదీ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ బుధవారం చలో రాజ్భవన్ కార్యక్రమానికి �
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకూ చేరుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన కక్షసాధింపు ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నది. గోద్రా డాక్యుమెంటరీని ప్రసారం చేసిన బీబీసీ సంస్థపై దాదాగిరీకి దిగింది. ఐటీ బృందాలతో దాడులు చేయించి, భీతావహ వాతావరణాన్ని సృ
తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవ�
రాష్ట్రంలోనే మారుమూల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) టవర్ మణిహారంగా మారనుంది. ఇప్పటికే బీడీఎన్టీ కంపెనీలో 150 మంది ఉద్యోగాలు చేస్తుండగా.. తెలంగాణ సర్కారు ఐటీ టవర్ నిర్మాణాని�
చౌక విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్లైన్స్..హైదరాబాద్ నుంచి విమాన సేవలు ఆరంభించబోతున్నది. ఈ నెల 25 నుంచి హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-గోవా రూట్లలో రోజువారి విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది.
ఆదాయపు పన్ను (ఐటీ) మిహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి వచ్చే 2023-24 బడ్జెట్లో రూ. 5 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇటు నుంచి కాకపోతే అటు నుంచి నరుక్కురావాలని సామెత. భారతదేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇప్పుడు ఆ పనే చేస్తున్నారు. అటూ ఇటూ ఎటూ దారీతెన్నూ కనబడని చోట బీజేపీ పెద్దలు అడ్డదారులు తొక్కుతున్నారు. �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్ష పార్టీల పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపైకి సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుత్తూ ద