దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,833 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్ర�
శాసనసభ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులుగా 16 మందిని నియమించినట్లు కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ ఎన్నికల అధికారులు విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, �
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతున్నది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం హైదరాబాద్ రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలోని అత్తాపూర్
హైదరాబాద్లో మరోసారి ఐటీ (IT) దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి నగరంలోని పలు కంపెనీలతోపాటు వ్యక్తుల ఇండ్లలో ఆదయపు పన్ను శాఖ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు.
దేశానికే ఐటీ హబ్గా తెలంగాణ అవతరించింది. ఇది కేవలం పెట్టుబడులతోనే సాధ్యం కాలేదు. యువతకు విద్య, వృత్తి నైపుణ్యం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నమూ ఇందుకు కారణం. టాస్క్ వంటి విభాగాన్ని, ఐ�
సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 23 నెలల 11వ వేజ్బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1,726 కోట్ల బకాయిలు చెల్లించనున్నామని,
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో హైదరాబాద్ నగరం అత్యం త వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నిర్ణయాలతో ఐటీ రంగం ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకెళ్తున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతోపాటు ఐటీ, టెక్నాలజీ, మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 65 వేల మార్క్ దిగువకు ప
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో మూడే బలమైన పార్టీలు ఉన్నాయని, అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ) అని శివసేన (యూబీ
డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బుధవారం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన పాలసీలపై తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్)తో కూడిన బృందం ప్రశంసల జల్లు కురిపించింది. హైదరాబాద్ కేంద్ర�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. సెన్సెక్స్ 502 పాయింట్ల లబ్ధితో 66,061 పాయింట్లు, నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 19565 పాయింట్ల వద్ద స్థిర పడ్డాయి.
నైపుణ్యం కలిగిన మానవ వనరులు హైదరాబాద్లో పుష్కలంగా ఉన్నాయని.. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్సహా పలు రంగాల అభివృద్ధితో దేశంలోనే తెలంగాణ అగ్రపథాన పరుగులు పెడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్ర�
ఆర్థిక అనిశ్చితి కారణంగా ఐటీ సర్వీసులకు డిమాండ్ అంతంతగానే ఉన్నదని మరో దిగ్గజ ఐటీ కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ అంశాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), కాగ్నిజెంట్ టెక్నాలజీలు వెల
ముఖ్యమంత్రి కేసీఆర్కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్