దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బేరిష్ ట్రెండ్ కొనసాగుతుండటంతోపాటు ఐటీ, టెక్నాలజీ, మెటల్ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 65 వేల మార్క్ దిగువకు ప
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో మూడే బలమైన పార్టీలు ఉన్నాయని, అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ) అని శివసేన (యూబీ
డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బుధవారం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన పాలసీలపై తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్)తో కూడిన బృందం ప్రశంసల జల్లు కురిపించింది. హైదరాబాద్ కేంద్ర�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. సెన్సెక్స్ 502 పాయింట్ల లబ్ధితో 66,061 పాయింట్లు, నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 19565 పాయింట్ల వద్ద స్థిర పడ్డాయి.
నైపుణ్యం కలిగిన మానవ వనరులు హైదరాబాద్లో పుష్కలంగా ఉన్నాయని.. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్సహా పలు రంగాల అభివృద్ధితో దేశంలోనే తెలంగాణ అగ్రపథాన పరుగులు పెడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్ర�
ఆర్థిక అనిశ్చితి కారణంగా ఐటీ సర్వీసులకు డిమాండ్ అంతంతగానే ఉన్నదని మరో దిగ్గజ ఐటీ కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ అంశాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), కాగ్నిజెంట్ టెక్నాలజీలు వెల
ముఖ్యమంత్రి కేసీఆర్కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఐటీ రంగం అద్భుత ప్రగతి సాధించిందని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ అన్నారు.
రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత న�
పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తూ దేశానికి దిక్సూచిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందస్తు ఆలోచనలతో హైదరాబ�
IT Annual Report | కేవలం తొమ్మిదేండ్ల పసి ప్రాయం.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు సహాయ నిరాకరణ.. అయినా ఐటీ రంగంలో తెలంగాణ దూకుడు దేశాన్నే ఆశ్చర్యపరుస్తున్నది. ‘కంప్యూటర్ల సృష్టికర్తలం మేమే.. మేము లేకపోతే ఐటీ ప్రగ
ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాదని కేంద్రం న�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.