దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు భారీగా పెరిగారు. 2024-25 అసెస్మెంట్ ఏడాదికిగాను 7.28 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ తాజాగా వెల్లడించింది.
KTR | “ప్రజా ప్రభుత్వం” అంటూ మాటలేమో కోటలు దాటుతున్నాయి.. ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా ఉండడానికి చేయాల్సిన పనులేమో అసలు మొదలేకావు అని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. వార్షిక నివేదికలు విడుదల చేసి, తమ చర్యల గ
దేశీయ ఐటీ సంస్థలకు నిరాశే ఎదురవుతున్నది. ఒకప్పుడు ఉద్యోగులతో కళకళలాడిన సంస్థలు ప్రస్తుతం భారీగా తగ్గిపోతున్నారు. ఇదే క్రమంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ దిగ్గజాల నుంచి 70 వేల మంది సిబ్బంది వెళ్లి�
electoral bonds | ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన టాప్ 30 సంస్థల్లో సగానికిపైగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) దర్�
ఆర్థిక ప్రణాళికలో ట్యాక్స్ సేవింగ్స్ కీలకం. సరైన పద్ధతిలో ముందుకెళ్తే ఆకర్షణీయ స్థాయిలో పన్నులను ఆదా చేసుకోవచ్చు. సాధారణంగానే సీనియర్ సిటిజన్లకు మరిన్ని అవకాశాలుంటాయి.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Shiva Balakrishna) అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఈడీతోపాటు ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. శి
కేంద్ర బడ్జెట్ అనగానే యావత్తు దేశంలోని అన్ని రంగాలూ ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, వేతన జీవుల నుంచి డిమాండ్లు కోకొల్లలు. అయితే ఈసారి వస్తున్నది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జె�
ప్రత్యేక ట్రేడింగ్లోనూ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ప్రారంభంలో భారీగా లాభపడ్డ సూచీలు చివర్లో మదుపరులు అమ్మకాలకు పోటెత్తడంతో శనివారం బీఎస్ఈ సెన్సెక్స్ 259.58 పాయింట్లు నష్టపోయి 71, 432.65 వద్ద ముగిసింది. 30 ష
దేశంలో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పట్టాయి. 2022 డిసెంబర్తో పోల్చితే 2023 డిసెంబర్లో 16 శాతం పడిపోయినట్టు తేలింది. ఐటీ, బీపీవో, విద్య, రిటైల్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోని కంపెనీలు ఆచితూచి అడుగులు వే�