ఆర్థిక ప్రణాళికలో ట్యాక్స్ సేవింగ్స్ కీలకం. సరైన పద్ధతిలో ముందుకెళ్తే ఆకర్షణీయ స్థాయిలో పన్నులను ఆదా చేసుకోవచ్చు. సాధారణంగానే సీనియర్ సిటిజన్లకు మరిన్ని అవకాశాలుంటాయి.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Shiva Balakrishna) అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఈడీతోపాటు ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. శి
కేంద్ర బడ్జెట్ అనగానే యావత్తు దేశంలోని అన్ని రంగాలూ ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, వేతన జీవుల నుంచి డిమాండ్లు కోకొల్లలు. అయితే ఈసారి వస్తున్నది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జె�
ప్రత్యేక ట్రేడింగ్లోనూ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ప్రారంభంలో భారీగా లాభపడ్డ సూచీలు చివర్లో మదుపరులు అమ్మకాలకు పోటెత్తడంతో శనివారం బీఎస్ఈ సెన్సెక్స్ 259.58 పాయింట్లు నష్టపోయి 71, 432.65 వద్ద ముగిసింది. 30 ష
దేశంలో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పట్టాయి. 2022 డిసెంబర్తో పోల్చితే 2023 డిసెంబర్లో 16 శాతం పడిపోయినట్టు తేలింది. ఐటీ, బీపీవో, విద్య, రిటైల్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోని కంపెనీలు ఆచితూచి అడుగులు వే�
డీప్ఫేక్ ఘటనలపై ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా సంస్థలకు అడ్వైజరీ జారీచేసింది. ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ పేర్కొన్నది.
తెలంగాణ ఆర్థిక ఛోదక శక్తి హైదరాబాద్ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాష్ట్ర జీడీపీలో 45 నుంచి 50 శాతం ఇక్కడి నుంచే వస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ను (Hyderabad) నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం కుంటుపడుతుందన్నార�
రాష్ర్టానికి చెందిన ఐఎస్పీ, ఐటీ/ఐటీఈఎస్ సేవల సంస్థ నెట్లింక్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సంస్థ రూ.4.71 కోట్ల ఆదాయాన్ని గడించింది.
Hyderabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐటీ రంగ ముఖచిత్రమే అమాంతంగా మారిపోయింది. ఇప్పటివరకు జరిగిన ఐటీ ఉద్యోగాల్లో 143 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సులభతరమైన, పటిష్టమైన కార్య
హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతున్నాయి. బడంగ్పేట (Badangpet mayor) మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కే లక్ష్మారెడ్డి (KLR) సహా పులవురు ఆ పార్టీకి చెం
పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల టికెట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత కురవ విజయ్కుమార్ ఆరోపించారు.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,833 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్ర�