ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఐటీ రంగం అద్భుత ప్రగతి సాధించిందని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ అన్నారు.
రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత న�
పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తూ దేశానికి దిక్సూచిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందస్తు ఆలోచనలతో హైదరాబ�
IT Annual Report | కేవలం తొమ్మిదేండ్ల పసి ప్రాయం.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు సహాయ నిరాకరణ.. అయినా ఐటీ రంగంలో తెలంగాణ దూకుడు దేశాన్నే ఆశ్చర్యపరుస్తున్నది. ‘కంప్యూటర్ల సృష్టికర్తలం మేమే.. మేము లేకపోతే ఐటీ ప్రగ
ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాదని కేంద్రం న�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పెట్టుబడుల ఆకర్షణ కోసం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల కే తారకరామారావు రెండు వారాలపాటు నిర్వహించిన యూకే, యూఎస్ పర్యటన విజయవంతమైంది. రాష్ర్టానికి భారీ పెట్టుబడులను �
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం రంగ షేర్లలో క్రయ విక్రయాలు జరగడంతో వరుసగా తొమ్మిది రోజులుగా లాభపడిన సూచీలు భారీగా నష్టపోయాయి.
ఐటీ (మధ్యంతర మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమాలు) సవరణ నిబంధనలు, 2023 (ఐటీ సవరణ నిబంధనలు-2023)లపై భారత వార్తా పత్రికల సంఘం(ఐఎన్ఎస్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు భారీగా లాభపడ్డాయి. ఐటీ, హెల్త్కేర్, వాహన, రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు కదంతొక్కాయి.
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు కూడా లాభాల్లో ముగిశాయి. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో వడ్డీరేట్లకు సంబంధించిన సూచీలు కదంతొక్కాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ భారీగా లాభపడ్డాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతంమేర లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 582.87 పాయింట్లు అధికమై నాలుగు వా�
పంజాబ్లో ఖలిస్థానీ వేర్పాటువాదం అమృత్పాల్సింగ్ రూపంలో మరోసారి తీవ్రంగా ముందుకొచ్చింది. లాహోర్ రాజధానిగా భారత్, పాకిస్థాన్లలోని పంజాబ్ రాష్ర్టాలను కలిపి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్నదే ఖలిస�
కేంద్రంలో మోదీ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర పరిస్థితులకు చేరుకున్నదని, రాజ్యాంగ విలువలకు కేంద్ర సర్కారు ముప్పుగా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మోద�