ఐటీ కంపెనీల్లో ‘రిటర్న్ టు ఆఫీస్' విధానం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నది. దీంతో ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’కు ఫుల్స్టాప్ పెట్టి రోజూ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది.
నూతన ఆర్థిక సంవత్సరం (2022-23) శుక్రవారం నుంచి మొదలవుతున్నది. దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త నిర్ణయాలు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయం పన్ను (ఐటీ), వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ల్లో మార్పులు చోటుచేసుకోన�
సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో గురువారం ప్రకటించారు. ఇందుకుగానూ గ్లోబల్ ఐటీ సంస్థతోపాటు మరిన్ని సంస్థలు ముంద�
న్యూఢిల్లీ, మార్చి 23: పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీ�
అమెరికాలోని రాష్ట్ర ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ ‘మన ఊరు- మన బడి’లో పాల్గొనాలని పిలుపు పెట్టుబడులకు రాష్ట్రం గమ్యస్థానంగా మారింది. పలు ప్రధాన కంపెనీలు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాలను కాదని తెలంగాణలో పెట్టుబడ�
ప్రమోషన్లు ఇవ్వడంలో వివక్ష ఆలోచనలను ప్రోత్సహించడంలో పక్షపాతం ప్రతి 10 మందిలో ఆరుగురు బాధితులే.. ది స్టార్ ఇన్ మీ సర్వేలో వెల్లడి హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ): సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కు�
ఎన్పీఎస్లో మార్పులతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ 14% ట్యాక్స్ బెనిఫిట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) కింద జమయ్యే మొత్తానికి 14 శాతం �
హైబ్రిడ్ మోడల్కు అత్యధిక కంపెనీల మొగ్గు కంపెనీల పని విధానంపై హైసియా సర్వే హైదరాబాద్ (సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి), ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మూడో దశ తీవ్రత తగ్గడంతో ఇప్పటికే సాధారణ జన జీవనం న�
ఏడేండ్ల వ్యవధిలోనే కనీవినీ ఎరుగనిరీతిలో రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ రంగం విస్తరించాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడితే రాష్ట్రం చీకటి మయం అవుతుందని, రాష్ట్రం చీకటిమయం అవుతుందని, కొత్త పరిశ్రమ�
కార్పొరేట్ సంస్థలపై అయాన్ సంస్థ సర్వే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశీ కార్పొరేట్లు ఈ ఏడాది ఉద్యోగుల వేతనాల్ని 9.9 శాతం మేర పెంచగలమన్న ధీమాతో ఉన్నాయి. ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉన్నందున 2022లో వేతనాల పెంపు గతేడాద�
హైదరాబాద్ : రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఐటీ వినియోగం, సామర్ధ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్ప్రైస్, డెవలప్మెంట్, కన్వర్జెన్సీకి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్య�