ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చిన తరుణంలో అనూహ్య రీతిలో మూడవ పక్షం కూడా నిశ్శబ్దంగా రంగంలోకి ప్రవేశించినట్లు కనపడుతున్నది. చైనాకు చెందిన మూడు బోయింగ్ 747 విమానాలు వరుసగా మూడు రోజులు
ప్రస్తుతం ఇజ్రాయెల్తో సాగుతున్న ఘర్షణలలో ఇరాన్కు అండగా ఉంటామంటూ హిజ్బొల్లా చేసిన ప్రకటనను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ శుక్రవారం తీవ్రంగా వ్యతిరేకించారు. తమ దేశాన్ని బెదిరిస్తున్న ఉగ్రవాదుల పట్ల
తమ దేశం నిర్వహిస్తున్న అణు కార్యక్రమాలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూరోపియన్ దౌత్యవేత్తలతో చర్చలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి శుక్రవారం జెనీవా చేరుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమతో చేతులు కలిపినా కలపకున్నా ఇరాన్లోని అణు స్థావరాలన్నిటినీ ధ్వంసం చేసే సామర్థ్యం తమ దేశానికి ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం ప్రకటించార
Iran | ఇజ్రాయెల్తో యుద్ధం వేళ ఇరాన్ (Iran) కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల తరలింపుకోసం ఇరాన్ తన గగనతలాన్ని తెరిచింది (Iran Opens Airspace Only For India).
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం (Israel Iran War) ఎనిమిదో రోజుకు చేరింది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించింది.
ఇరాన్లోని అరాక్ భార జల పరిశోధనా రియాక్టర్పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ గురువారం ధ్రువీకరించింది. క్షిపణి దాడి జరిగిన సమయంలో అరాక్ రియాక్టర్ అణు సామర్థ�
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ పశ్చిమాసియాలోని ఓ సన్నని జల రవాణా మార్గం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే హర్మూజ్ జల సంధి ప్రపంచంలోనే అత్యంత కీ�
లెబనాన్లో హిజ్బొల్లా, పాలస్తీనాలో హమాస్, యెమెన్లో హౌతీలు, ఇరాక్లో షియా తీవ్రవాద గ్రూపులు.. ఇవన్నీ ఇరాన్కు మిత్రులే.. ఇజ్రాయెల్కు శత్రువులగా ఉన్న వీటికి ఇరాన్ ఆర్థిక, ఆయుధ సాయం కూడా అందిస్తున్నది. న�
యుద్ధంతో అట్టుడుకున్న ఇరాన్ నుంచి తుర్క్మెనిస్థాన్, అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులు సురక్షితంగా గురువారం స్వదేశానికి చేరుకున్నారు. ఆపరేషన్ సింధులో భాగంగా వీరిని తుర్క్మెనిస్థాన�
ఇజ్రాయెల్ భౌతిక దాడులతో అల్లాడుతున్న ఇరాన్పై ఇప్పుడు భారీ సైబర్ దాడి జరిగింది. ఇజ్రాయెల్తో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న కొందరు హ్యాకర్లు ఇరాన్లోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్పై దాడి చ
ఇరాన్ పాలకుల పతనం ఇజ్రాయెల్ లక్ష్యం కానప్పటికీ ఇప్పుడు సంఘర్షణ పర్యవసానంగా అది జరుగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ మీడియాతో ఆయన మాట్లాడుతూ పాలన మార్పు అన్నది ఇరా�
Hardeep Singh Puri : పశ్చిమాసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలకు రెక్కలు వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరు
Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) కింద ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను తరలించేందుకు భారత్ సిద్ధమైంది.
China warns against ‘use of force’ | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యంపై చైనా మండిపడింది. బలప్రయోగం చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది.