Donald Trump : అంతర్జాతీయ జల రవాణాకు ఆయువుపట్టైన హర్మూజ్ జలసంధి(Hormuz Strait)ని తెరవకుంటే ఇరాన్ తీవ్ర పరిణామలు ఎదుర్కోవాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు.
Precision Strike Missile: ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై జరిగిన దాడిలో అమెరికా కొత్త ప్రిసిషన్ స్ట్రయిక్ మిస్సైల్ను వాడినట్లు తెలుస్తోంది. ఆ క్షిపణి టార్గెట్కు సమీపంలో కొత్త ఎత్తులోనే పేలుతుంది. దాని నుంచి టంగ్�
Israel: ఇరాన్ జరిపిన ప్రతిదాడి వల్ల 6008 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాన్తో పాటు హిజ్బుల్లా చేసిన దాడుల వల్ల భారీ మొత్తంలో ఇజ్రాయిలీ ప్రజలు గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ స్పష్టం �
Uranium: ఇరాన్లో భూతల దాడులకు దిగాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. అయితే ఆ దేశంలో ఉన్న సుమారు 400 కిలోల యురేనియం కోసమే అగ్రరాజ్యం గ్రౌండ్ ఆపరేషన్కు సిద్దమైనట్లు తెలుస్తోంది. శుద్దీక
US Iran War | పశ్చిమాసియా యుద్ధం కీలక అంకానికి చేరుకుంది. నెల రోజులపాటు యుద్ధం సాగిస్తున్నా లొంగని ఇరాన్ను తుది దెబ్బతీయడానికి అగ్రరాజ్యం అమెరికా సిద్ధపడుతున్నది.
ఇరాన్-ఇజ్రాయిల్ వార్ గురించి
ఇలియ్డ్ ఒడిస్సీ గురించి
పుంఖానుపుంఖాలుగా కవిత్వాలు రాసే ఓ కవీ!
ఒక్కసారి గ్యాస్ సిలిండర్ని
స్టవ్కి ఫిక్స్ చేసి చూడు..అదీ కవిత్వమే
పశ్చిమాసియా యుద్ధం తీవ్రమవుతున్నది. 30వ రోజు కూడా దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. గల్ఫ్లోని అమెరికన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు కొనసాగించింది.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
US Troops : తమ దీవుల్ని, నేలను ఆక్రమించాలని చూస్తే అమెరికన్ సైనికులంతా అక్కడి పర్షియన్ గల్ఫ్ షార్కులకు ఆహారంగా మారడం ఖాయమని హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇరాన్ ఆర్మీ ఒక హెచ్చరిక జారీ చేసింది.
Iran : ఇరాన్ యుద్ధం ప్రారంభమై నెల రోజులు పూర్తైంది. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధానికి సంబంధించి ఇరాన్కు జరిగిన తీవ్ర నష్టాల్లో ఒకటి.. అక్కడి స్కూల్పై అమెరికా దాడి చేయడం.
నేటి ప్రపంచం నిద్ర లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు క్షణక్షణం ఏది చూసినా, ఎవరితో మాట్లాడినా, ఏ టివీ చూసినా, ఏ సోషల్ మీడియా తెరలు తెరిచినా అంతటా హొర్ముజ్ జల సంధి గురించి చర్చ జరుగుతున్నది.
ఇరాన్తో యుద్ధాన్ని అయితే దౌత్యంతో లేదా తీవ్రమైన దాడులతో ముగించాలని అమెరికా భావిస్తున్నట్టు ఉంది. ఆ దేశ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి.
పశ్చిమాసియా యుద్ధం సామాన్య పౌరుల జీవితాల్లో చిచ్చు రేపింది. ఎప్పుడు ఏ బాంబు మీద పడుతుందో తెలియని స్థితిలో వేలాది మంది పౌరులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని వలస బాట పడుతున్నారు.
ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడి, ఆ ప్రభావం అన్ని వర్గాలపైనా పడుతు న్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయం, కల్వా డలోని గిర�