Hardeep Singh Puri : పశ్చిమాసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలకు రెక్కలు వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత్లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరు
Operation Sindhu | ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సింధు’ (Operation Sindhu) కింద ఇజ్రాయెల్ నుంచి భారత పౌరులను తరలించేందుకు భారత్ సిద్ధమైంది.
China warns against ‘use of force’ | ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా జోక్యంపై చైనా మండిపడింది. బలప్రయోగం చేయవద్దని వార్నింగ్ ఇచ్చింది.
Nuclear Weapon: ఇరాన్లో అణు బాంబులు ఉన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఆ దేశ అణు బాంబులు తయారీ చేస్తున్నట్లు ఆధారాలు లేవని అమెరికా ఇంటెలిజెన్స్తో పాటు అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ పేర్కొన్నది. కానీ ఇరా�
ఇరాన్, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ దురహంకార దాడులను ఖండించాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గ్రేటర్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి అన్నారు.
Arak Nuclear Reactor: ఇరాన్లో ఉన్న అరక్ న్యూక్లియర్ హెవీ వాటర్ రియాక్టర్పై .. ఇజ్రాయిల్ వైమానిక దళం బాంబు దాడి చేసింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్ కన్ఫర్మ్ చేసింది. అయితే ప్రస్తుతం అరక్ న్యూక్లియర్ రియాక్టర్ .. ఇన
Donald Trump | ఇరాన్పై దాడికి అగ్రరాజ్యం అమెరికా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరాన్పై దాడికి ట్రంప్ ప్రైవేట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు (Operation Sindhu) ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద�
ఇరాన్తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ మంత్రులు బుధవారం స్పష్టం చేశారు. ఆశించిన లక్ష్యాలను సాధించే వరకు ఇరాన్పై తాము ప్రారంభించిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కొనసాగుతుందని వారు ప్రకటించారు.
ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పుకుంటున్నప్పటికీ సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులను అడ్డుకునే వ్యవస్థ క్రమంగా బలహీనపడుతున్నది.
ఇజ్రాయెల్తో యుద్ధం కారణంగా ఇరాన్లో మంగళవారం దాదాపు పూర్తిగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ సైబర్ దాడుల నేపథ్యంలో వీపీఎన్లు, యాప్స్టోర్లు, ప్రధాన మెసేజింగ్ యాప్ల సేవలను పరిమితం చేశా�