Iran - Israel | ఇరాన్-ఇజ్రాయెల్ (Iran - Israel) మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్లో ఉన్న వైమానిక క్షేత్రాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు విరచుకుపడ్డ విషయం తెలిసిందే.
IDF: ఇరాన్లోని వైమానిక క్షేత్రాలను ఐడీఎఫ్ అటాక్ చేసింది. సుమారు ఆరు విమానాశ్రయాలపై ఇజ్రాయిల్ మిలిటరీ దాడి చేసినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది పేర్కొన్నది. రన్వే, బంకర్లతో పాటు ఎఫ్-14 ఫైటర్ ప్లేన్ కూడ�
ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఐదు నెలల గరిష్ట స్థాయికి (Oil Prices Jump) చేరాయి. దీంతో ఆసియా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా భీకర దాడులు చే�
ఇజ్రాయెల్కు మద్దతుగా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడులకు దిగటం ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. అమెరికా దాడుల నుంచి తమను తాము కాపాడుకోగలమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి ఎంటరైన అమెరికా.. ఇరాన్ అణుస్థావరాలపై భీకరదాడులకు దిగింది. ఈ దెబ్బతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఒక వేళ తాను మరణిస్తే తన వారసులుగా ముగ్గురు సీనియర్ మతాధికారుల పేర్లను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ప్రతిపాదించారని ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చిన వేళ, విదేశాల్లో నివసిస్తున్న ఇరానియన్లు ఫోన్ కాల్స్ చేసుకోవటంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. స్వదేశంలో (ఇరాన్) ఉన్న తమ స్నేహితులు, బంధువులకు ఫోన్ కాల్స్ చేయ�
అమెరికా దాడుల వల్ల తమ అణు కేంద్రాల నుంచి రేడియోధార్మికత లీకేజ్ అన్నది ఎక్కడా లేదని ఇరాన్ ప్రకటించింది. ఇస్ఫాహన్, ఫోర్డో, నతాంజ్లలోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా గగనతల దాడులు జరిపిందని,
ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందన్న అనుమానాలతో అమెరికా నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. న్యూయార్క్, వాషింగ్టన్ సహా ముఖ్యమైన నగరాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నారు. సాంస్కృతికంగా, మతపరంగా, దౌత్యపరంగ�
ఇజ్రాయెల్, అమెరికా బాంబు దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయించింది.
అమెరికా బాంబు దాడులను ఊహించిన ఇరాన్, కీలక అణు కేంద్రం నుంచి సామగ్రినంతటినీ ముందుగానే సర్దేసిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనను బలపరుస్తూ ఉపగ్రహ చిత్రాలు కూడా విడుదలయ్యాయి.
ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి చేసిన కొన్ని గంటలకే భారత ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియన్తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. చర్చలు, దౌత్యం ద్వారా ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలను తగ్గించుకోవా
Operation Midnight Hammer | ఇరాన్లోని మూడు కీలకమైన అణుకేంద్రాలపై అమెరికా ఆదివారం తెల్లవారు జామున విరుచుకుపడింది. ఈ మిషన్కు ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ పేరు పెట్టినట్లుగా పెంటగాన్ తెలిపింది. ఈ ఆపరేషన్లో 125పైగా యూఎస�