హొర్ముజ్ జలసంధిని అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించిన కొన్ని గంటలకే ఇరాన్పై దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
హొర్ముజ్ జలసంధిలోని నైరుతి తీరంలో ఉన్న బందర్ అబ్బాస్ నౌకా స్థావరం వద్ద గల ఒక జలాంతర్గామి, నౌకల నిర్వహణ కేంద్రాన్ని సముద్ర డ్రోన్లు ధ్వంసం చేశాయని అమెరికా సైనిక కేంద్ర కమాండ్ సోమవారం ప్రకటించింది.
Iran vs US | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ (Iran) ను అమెరికా హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనా�
తమ సుప్రీం నేత, తన తండ్రి అయతొల్లా ఖమేనీని హతమార్చిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శనివారం ప్రకటించారు.
Donald Trump: ఖమేనీ అంత్యక్రియల్లో కిల్ ట్రంప్ అంటూ ఇరానియన్లు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే ఆ బెదిరింపులకు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ను ధ్వంసం చేసేందుకు ఆ దేశంపై 1000 మ�
తన దాడులు పూర్తయ్యాయని అమెరికా ప్రకటించిన తర్వాత ఇరాన్పై వరుసగా రహస్య వైమానిక దాడులు జరిగాయి. దీంతో ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు ఎవరు జరిపారన్న ప్రశ్నలు తలెత్తాయి.
Chabahar port | ఇరాన్ (Iran) దేశంలోని చాబహార్ పోర్టు (Chabahar port) పై అమెరికా దళాలు (USA Forces) భారీగా దాడులు చేశాయి. ఒక దశలో పోర్టు సిటీ (Port city) లో విద్యుత్తు సరఫరా కూడా నిలిచిపోయింది. ఇక్కడి వ్యూహాత్మక మౌలిక వసతులను అమెరికా లక్ష్యంగ�
Donald Trump : అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇరాన్పై బుధవారం రాత్రి భారీ దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సైనిక చర్య కూడా తప్పదన్నారు. టర్కీలోని అంకారా
Oil Prices | అమెరికా, ఇరాన్ (US-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇక ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని అమెరికా
Stock Markets | శీయ స్టాక్ మార్కెట్లు (Stcok Markets) ఇవాళ భారీగా పతనమయ్యాయి. పెరుగుతున్న ముడిచమురు ధరలు, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, కొత్తగా తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ తీవ్�
Strait of Hormuz: బహ్రెయిన్, కువైట్పై బుధవారం ఇరాన్ దాడులు చేసింది. ఇవాళ కూడా బహ్రెయిన్లో మిస్సైల్ అలర్ట్ సైరన్ మోగించారు. ఇరాన్పై మంగళవారం అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో.. కౌంటర్గా ఇరాన్ అటాక్ చేసిం
Iran | తమ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayathollah Ali Khamenei) అంత్యక్రియల (Funeral) కు హాజరైన భారత ప్రతినిధుల (Indian delegation) కు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం (Iran Embassy) కృతజ్ఞతలు తెలిపింది. ఈ దుఃఖ సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా �
అమెరికా దాడుల్లో అమరుడైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరు అయినప్పటికీ, ఆయన కుమారుడు, వారసుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత ఇరాన్ చీఫ్ మొజ్తబా ఖమేనీ మాత్రం కడప�