Stock market : భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మార్కెట్లకు భారీ బలాన్నిచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 736 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 231 పాయింట్ల
US-Iran : ఇరు దేశాల మధ్య కచ్చితంగా ఏ అంశాలు, షరతులపై ఒప్పందం కుదిరింది అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. పలు అంతర్జాతీయ మీడియా సంస్థల అంచనా ప్రకారం 14 అంశాల ఎజెండా ఆధారంగా అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చాయని సమాచ�
PM Modi: పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ డీల్ను అమలు చేయడం వల్ల పశ్చిమాసియాలో శాంతి స్థాపన జరుగు�
Donald Trump : ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) శుభవార్త చెప్పారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరిందని, హర్మూజ్ జలసంధి(HormuzStrait) ఇకపై తెరిచే ఉంటుందని ట్రంప్ వెల్లడించారు.
అమెరికా - ఇరాన్ శాంతి ఒప్పందం రానున్న 24 గంటల్లో ఖరారవుతుందని పాకిస్థాన్ ప్రకటించిన అనంతరం ఇరాన్ దానికి భిన్నంగా ఆదివారం ఎలాంటి సంతకాల కార్యక్రమం ఉండబోదని స్పష్టం చేసింది.
US-Iran : అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ఎప్పుడు కుదురుతుందా అని ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ విషయంలో కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్, అమెరికా మధ్య 24 గంటల్లో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పాకిస్తా�
Iran : ట్రంప్ ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది. తాము ఈ దాడులకు పాల్పడలేదని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారని ఇరాన్ ప్రకటించింది.
పశ్చిమాసియాలో ఘర్షణలను నిలిపివేయడానికి అమెరికా, ఇరాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై ఆదివారం నాటికి జెనీవాలో సంతకాలు జరిగే అవకాశం ఉందని పాశ్చాత్య వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తాసంస్థ వెల్లడించింది. ఆ�
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త చర్యగా ఫిబ్రవరి 28న ఇరాన్పై సైనిక దాడి ప్రారంభమైంది. అయితే ఇరాన్పై తలపెట్టిన దాడులను రద్దు చేస్తున్నట్లు, ఆ దేశంతో ఒప్పందం ఖరారు కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్�
ఇరాన్ చమురు పరిశ్రమను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన కొన్ని గంటలకే ఆ దేశంపై సైనిక దాడులను విరమించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందం దాదాపు పూర్తయిందన
Donald Trump : హార్ముజ్ జలసంధి వద్ద భారత నౌకలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఇరాన్ పనే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని, ఈ దాడి ఆమోదయోగ్యం కాదని ట్రంప�
Donald Trump: ఇరాన్పై దాడుల్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. అయితే ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే దీనిపై రెండు దేశాల మధ�
హొర్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అమెరికా, ఇరాన్ పరస్పరం భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో భారతీయులున్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు చేయడం సంచలనంగా మారింది. కేవలం
హొర్ముజ్ జలసంధిని గురువారం నుంచి మూసివేసినట్టు ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. ట్యాంకర్లు, వాణిజ్య నౌకల రాకపోకలు నిలిపివేశామని, తమ ఆదేశాలను ధిక్కరించి ఏ నౌకైనా జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే దానిపై కాల
క్షిపణి దాడులు, బాంబు పేలుళ్లతో పశ్చిమాసియా మళ్లీ దద్దరిల్లింది. ఇరాన్పై మరోసారి అమెరికా భీకర దాడులకు దిగింది. ఇరాన్లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.