పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడేలా, మరొక శాంతి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా-ఇరాన్ అడుగులు వేస్తున్నాయి. హొర్ముజ్ జలసంధిపై దిగ్బంధం ముగిసిందని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
US-Iran : అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలు 60 రోజులపాటు ప్రాథమిక అవగాహనా ఒప్పందం (ఎంవోయూ)కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Iran Internet: ఇరాన్లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం అయ్యాయి. అయితే స్వల్ప స్థాయిలో ఇంటర్నెట్ యాక్సెస్లోకి వచ్చింది. గత కొన్ని నెలల నుంచి ఇరాన్లో ఇంటర్నెట్ అందుబాటులో లేదు. బుధవారమే ప్రభుత్వం మ�
US Strikes: అమెరికా దళాలు బుధవారం మరోసారి ఇరాన్పై దాడి చేశాయి. ఇరానీ మిలిటరీ కేంద్రంపై అటాక్ చేశారు. డ్రోన్లను కూల్చేశారు. హోర్ముజ్ జలసంధి వద్ద ప్రమాదకరంగా మారిన సుమారు నాలుగు డ్రోన్లను కూల్చివే
PM Netanyahu : ఒకపక్క ఇరాన్తో యుద్ధం, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న ఈ తరుణంలో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆస్పత్రిలో చేరడం సంచలనం కలిగిస్తోంది.
Enriched Uranium: ఇరాన్కు చెందిన శుద్దీకరించిన యురేనియం నిల్వలను సక్రమ పద్ధతిలో ధ్వంసం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఆయన తన ట్రుత్ సోషల్ అకౌంట్లో ఈ విషయాన్ని తెలిప�
US-Iran : ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో ఒక స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది.
చివరి నిమిషంలో చేసే దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమైన పక్షంలో ఇరాన్పై దాడులు ప్రారంభించే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ పరిశీలిస్తున్నారని అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ వార్తాసంస్థ తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకాను హత్య చేయడానికి పన్నిన కుట్ర బయటపడింది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) శిక్షణ పొందిన ఒక ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు ది న్యూయ�
Marco Rubio : ఇరాన్ అణ్వాయుధం కలిగి ఉండటానికి ఎంతమాత్రం అంగీకరించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తమకు యురేనియం అప్పగించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.
Iran | నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా విదేశాంగ మంత్రి (US foreign minister) మార్కో రూబియో (Marco Rubio) భారత్ (India) కు చేరుకున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన
ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమ ఆధీనంలోకి తీసుకుని తీరుతామని �
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయనే పాత సామెత కొత్తగా గుర్తుకు వస్తున్నది. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నది, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని దేశ ప్రజలకు హితవు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసం