దిగజారిన ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా ఇరాన్లోని అనేక ప్రావిన్సులకు నిరసన ప్రదర్శనలు విస్తరించిన నేపథ్యంలో నిరసనకారులపై ఇరాన్ అధికారులు హింసాత్మక చర్యలకు పాల్పడితే గట్టిగా స్పందించడానికి సిద్ధ
ఇరాన్ సుప్రీమ్ నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా గతవారం రోజులుగా సాగుతున్న నిరసనలు నూతన సంవత్సరం నాడు హింసాత్మకంగా మారాయి. పలువురు నిరసనకారులతోపాటు ఓ భద్రతా సిబ్బంది ఈ ఘర్షణల్లో మరణించినట్ల�
ఇరాన్లో ఆర్థిక సంక్షోభం దేశంలో అస్థిరతకు దారితీసింది. రెండు రోజులుగా ఇరాన్లోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలు రోడ్లమీదికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. అయతుల్లా అలీ
మనకంటే అత్యంత తక్కువ ర్యాంకులు కల్గిన జట్ల చేతిలో సీనియర్ జట్టు ఓటములు, దేశీయంగా ఫుట్బాల్ ఆటపై నెలకొన్న స్తబ్ధత, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)పై కొనసాగుతున్న అనిశ్చితి వేళ భారత అండర్-17 ఫుట్బాల్
మహిళల కబడ్డీ ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు.. వరుసగా రెండోసారి ఈ టోర్నీ ఫైనల్స్కు ప్రవేశించింది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీస్లో భారత్.. 33-21తో ఇరాన్ను చిత�
తమ అణు స్థావరాలను మరింత ఎక్కువ శక్తితో పునర్నిర్మించుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెషికియన్ ఆదివారం ఆ దేశ మీడియాకు వెల్లడించారు. తమకు అణ్వాయుధం అవసరం లేదన్నారు.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు 25 శాతం అదనపు జరిమానా సుంకాలు చెల్లిస్తున్న భారత్ తాము ఇరాన్, వెనిజువెలా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలని అమెరికాను కోరింది.
Chabahar | చాబహార్ పోర్టుపై భారత్కు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేయాలని అమెరికా నిర్ణయించింది. దాంతో భారత్కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బకానున్నది. ఈ పోర్టులో మౌలిక సదుపాయాల అభివృద్ధిల�
వ్యూహాత్మకంగా కీలకమైన ఇరాన్లోని చాబహార్ పోర్టులో కార్యకలాపాల నిర్వహణ కోసం 2018లో కల్పించిన ఆంక్షల మాఫీని రద్దు చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో పోర్టు అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న భారత్పై తీ�
CAFA Nations Cup : సీఏఎఫ్ఏ నేషనల్ కప్ గ్రూప్ దశలో భారత జట్టుకు ఊహించని ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్లో కజకిస్థాన్పై గెలుపొందిన 'బ్లూ టైగర్స్'కు ఇరాన్ (Iran) షాకిచ్చింది.
Afghanistan | ఆఫ్ఘానిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరాన్ నుంచి తరలిపోతున్న వలసదారులు వెళ్తున్న బస్సు హెరాత్ ప్రావిన్స్లో ఓ ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 71 మంది వలసదారులు సజీవ దహ�