డబ్ల్యూపీఎల్ మూడో సీజన్లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం బ్రబౌర్న్ స్టేడియం వేదికగా కడదాకా ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ముంబై 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై చిరస్మరణీయ విజయాన్
సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఫ్యాన్స్కు శుభవార్త. స్టార్ ఆల్రౌండర్ నితీశ్కుమార్రెడ్డి పూర్తి ఫిట్నెస్ సాధించాడు. గత జనవరి నుంచి పక్కటెముకల గాయం నుంచి బాధపడుతున్న నితీశ్ అన్ని ఫిట్�
18వ సారైనా.. స్టార్ ప్లేయర్లకు కొదవలేదు.. ఆటగాళ్ల పోరాట స్ఫూర్తి గురించి అనుమానమే అక్కర్లేదు.. అభిమానుల అండ ఆశించిన దానికంటే ఎక్కువ.. ఆకర్షణ పరంగా చూస్తే దేశంలో ఎక్కడ ఆడినా స్టేడియాలు నిండాల్సిందే.. ప్రపంచం�
ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్పై ఐపీఎల్లో రెండేండ్ల నిషేధం పడింది. 2024 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్ను రూ. 6.25 కోట్లకు దక్కించుకోగా వరుసగా రెండు సీజన్ల ఆరంభానికి ముందు అతడు పలు కారణాలతో టోర్�
ఈ ఏడాది జూన్ నుంచి ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్.. ప్రధాన జట్టు కంటే ముందే ఆ దేశానికి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నాడు. ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎ�
ఇంగ్లండ్ యువ బ్యాటర్, ఆ జట్టు భావి సారథిగా బావిస్తున్న హ్యారీ బ్రూక్ వరుసగా రెండో ఏడాదీ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. మరో రెండు వారాల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభమవ్వాల్సి ఉండగా ఆదివారం అతడు తన సోషల్ మీడి�
హైదరాబాద్ : ఐపీఎల్ కవరేజీ కోసం స్టేడియానికి వచ్చే జర్నలిస్ట్లకు బీసీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన�
ధనాధన్ క్రికెట్ పండుగ ఐపీఎల్-2025 షెడ్యూల్ వచ్చేసింది. కోట్లాది అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం సాయంత్రం ఐపీఎల్-18వ సీజన్ షెడ్యూల్ను ప్రకటించింది.
IPL 2025 Schedule | ఐపీఎల్ 2025 హంగామా మొదలైంది. క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22న ఈ సీజన్ మొదలు కానుంది. 65 రోజుల పాటు కొనసాగునున్న ఈ సీజన్లో మొత్�
ఐపీఎల్ ఫౌండర్, మాజీ చైర్మన్ లలిత్మోదీ మళ్లీ ప్రేమల్లో పడ్డాడు. లేటు వయసులో గాటు ప్రేమ అన్నట్లు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన కొత్త ప్రేమాయణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సు�
ఐపీఎల్లో ఇంతవరకూ ఒక్క ట్రోఫీ నెగ్గకపోయినా క్రేజ్ విషయంలో మాత్రం అగ్రశ్రేణి జట్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు శుభవార్త. 2025 సీజన్లో ఆ జట్టును నడిపించేదెవరో
ఐపీఎల్ మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్కు వచ్చే సీజన్ నుంచి కొత్త యాజమాన్యం రానుంది. ప్రస్తుతం టైటాన్స్లో అత్యధిక వాటా కలిగిన సీవీసీ క్యాపిటల్స్ వద్ద ఉన్న 67 శాతం వాటాలను అహ్మదాబాద్కు చెందిన ప్రము
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మార్చి 21న మొదలవనుంది. మార్చి 21 నుంచి మే 25 దాకా ఈ మెగాలీగ్ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ మేరకు గతంలో ప్రకటించిన తేదీ(మార్చి 14) లో స్వల్ప మార్పులు చేసింద�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోంజీ కుంభకోణం కేసులో భారత స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్కు గుజరాత్ సీఐడీ సమన్లు జారీ చేసింది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు సారథిగా వ్యవహరిస్తున్న గిల్తో పాటు �