Summer Movies| సమ్మర్ వచ్చిందంటే నిర్మాతలు వరస పెట్టి సినిమాలని రిలీజ్ చేస్తూ వస్తుంటారు. సమ్మర్లో యూత్ అంతా ఖాళీగా ఉంటారు కాబట్టి పెద్ద హీరోలు కూ
శనివారం నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్లో ఇది 18వ సీజన్. గడిచిన 17 సీజన్లలో తాము ఆడిన 15 సీజన్ల (2016, 2017లో రెండేండ్లు నిషేధం)లో ఐదు ట్రోఫీలు గెలవడం ఒకెత్తు అయితే ఈ టోర్నీలో ఏకంగా పదిసార్లు ఫైనల్ ఆడిన జట్టు ఏదైనా ఉ�
ఐపీఎల్ కొత్త సీజన్లో ఆరంభ మ్యాచ్లను రాజస్థాన్ రాయల్స్ తమ రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ నేతృత్వంలో కాకుండా యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఆడనుంది. తొలి మూడు మ్యాచ్లకు పరాగ్ సారథ
విరాట్ కోహ్లీ మాజీ సహచరుడు, 2008లో అతడి సారథ్యంలోనే అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న తన్మయ్ శ్రీవాస్తవ ఐపీఎల్లో కొత్త అవతారమెత్తనున్నాడు.ఈసీజన్లో తన్మయ్ అంపైర్గా సేవలందించనున్నా�
Corbin Bosch: సౌతాఫ్రికా ప్లేయర్ కార్బిన్ బోష్కు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నోటీసులు ఇచ్చింది. పాక్ సూపర్ లీగ్ను వదిలేసి.. ఐపీఎల్లో ఆడేందుకు ముంబై ఇండియన్స్తో అతను జతకలిశాడు. దీంతో ఆగ్రహంగా ఉన్న ప
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ది సుదీర్ఘమైన చరిత్ర. టోర్నీ ఆరంభం నుంచి ఉన్న జట్టలో ఈ రెండూ ఉన్నాయి. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాదిరిగానే ఢిల
కూలీల గురించి అందరికీ తెలుసు. కష్టపడి చమటోర్చి బ్రతుకుతుంటారు. మరి ఆట కూలీల గురించి ఎందరికి తెలుసు? అసలెవరీ ఆట కూలీ?.. అనే విషయానికొస్తే.. ఐపీఎల్లో ఆటగాళ్లను ఎలాగైతే కొనుక్కుంటారో.. అలా కొందర్ని కొనుక్కొని
డబ్ల్యూపీఎల్ మూడో సీజన్లో ముంబై ఇండియన్స్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం బ్రబౌర్న్ స్టేడియం వేదికగా కడదాకా ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ముంబై 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై చిరస్మరణీయ విజయాన్
సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఫ్యాన్స్కు శుభవార్త. స్టార్ ఆల్రౌండర్ నితీశ్కుమార్రెడ్డి పూర్తి ఫిట్నెస్ సాధించాడు. గత జనవరి నుంచి పక్కటెముకల గాయం నుంచి బాధపడుతున్న నితీశ్ అన్ని ఫిట్�
18వ సారైనా.. స్టార్ ప్లేయర్లకు కొదవలేదు.. ఆటగాళ్ల పోరాట స్ఫూర్తి గురించి అనుమానమే అక్కర్లేదు.. అభిమానుల అండ ఆశించిన దానికంటే ఎక్కువ.. ఆకర్షణ పరంగా చూస్తే దేశంలో ఎక్కడ ఆడినా స్టేడియాలు నిండాల్సిందే.. ప్రపంచం�
ఇంగ్లండ్ యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్పై ఐపీఎల్లో రెండేండ్ల నిషేధం పడింది. 2024 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్రూక్ను రూ. 6.25 కోట్లకు దక్కించుకోగా వరుసగా రెండు సీజన్ల ఆరంభానికి ముందు అతడు పలు కారణాలతో టోర్�
ఈ ఏడాది జూన్ నుంచి ఇంగ్లండ్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్.. ప్రధాన జట్టు కంటే ముందే ఆ దేశానికి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నాడు. ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎ�
ఇంగ్లండ్ యువ బ్యాటర్, ఆ జట్టు భావి సారథిగా బావిస్తున్న హ్యారీ బ్రూక్ వరుసగా రెండో ఏడాదీ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. మరో రెండు వారాల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభమవ్వాల్సి ఉండగా ఆదివారం అతడు తన సోషల్ మీడి�