ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి ఈ లీగ్లో ఆడుతున్నా ఇప్పటి దాకా టైటిల్ నెగ్గని జట్లలో ఒకటైన పంజాబ్ కింగ్స్ మరోసారి హెడ్కోచ్ను మార్చింది. ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రికీ పాంటింగ్ను తమ హెడ్కోచ్గా న�
Rohit Sharma: ఐపీఎల్లో లక్నో జట్టు.. రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. 50 కోట్లు ఇచ్చి అయినా అతన్ని సొంతం చేసుకునేందుకు ఆ జట్టు ఆసక్తిగా ఉన్నట్లు ఓ రూమర్ నడుస్తోంది. దీనిపై లక్నో �
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ బౌలర్ జహీర్ ఖాన్ ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫ్రాంచైజీకి మెంటార్గా నియమితుడయ్యాడు. ఈ మేరకు ఎల్ఎస్జీ బుధవారం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. క
BCCI - GST : ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కి పన్నుల రూపంలో ఖర్చు కూడా భారీగానే ఉంటోంది. ఒక ఏడాది కాలంలో బీసీసీఐ 2వేల కోట్ల జీఎస్టీ కట్టిందని కేంద్ర ఆర్థిక స�
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత కొన్నేండ్లుగా చీఫ్కోచ్గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా గ్రేట్ రికీ పాంటింగ్కు ఉద్వాసన పలికింది. ఈ మేరకు శనివారం తమ టీమ్ అధికారిక సోషల్మీడియా ఖ
ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ పూమా.. ఐపీఎల్లో సత్తా చాటి భారత జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్తో జట్టు కట్టింది.