తొలి రోజు మాదిరిగానే రెండో రోజూ ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లపై కాసులు కుమ్మరించాయి. భారత వెటరన్ పేసర్, గత సీజన్ దాకా సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన భువనేశ్వర్ కుమార్ రెండో రోజు వేలంల
ఐపీఎల్ రేంజ్ ఏందో మరోసారి తెలిసొచ్చింది. ప్రపంచంలో అత్యంత ధనిక లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్లో క్రికెటర్లపై కనక వర్షం కురిసింది. జెడ్డా(సౌదీఅరేబియా) వేదికగా జరిగిన ఐపీఎల్ మెగావేలంలో దాదాపు అందరి అ�
క్రికెటర్ల తలరాత మారే సమయం రానే వచ్చింది. ఐపీఎల్ మెగావేలానికి మరో కొద్ది గంటల్లో తెరలేవనుంది. రానున్న సీజ న్ కోసం ప్లేయర్లను ఎంపిక చేసుకునేందుకు ఫ్రాంచైజీలు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యాయి. రెండు(ఆది, స�
ఐపీఎల్-2024 మెగావేలానికి వేదిక, తేదీలు ఖరారయ్యాయి. జెడ్డా(సౌదీ అరేబియా) వేదికగా ఈనెల 24, 25 తేదీల్లో జరిగే ఐపీఎలో వేలంలో మొత్తం 1574 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 1165 భారత క్రికెటర్లు ఉ
ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న రన్ మిషీన్ విరాట్ కోహ్లీ మరో మూడేండ్ల పాటు ఆ జట్టుతోనే కొనసాగనున్నాడు.
త్వరలో జరుగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల (రిటెన్షన్) జాబితాను గురువారం విడుదల చేశాయి. రిటెన్షన్లో స్టార్ క్రికెటర్లు భారీ ధర దక
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంతవరకూ ట్రోఫీ గెలవకపోయినా అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను ఆ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ మళ్లీ నడిపించనున్నాడా? అంట�
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (ఎంఐ)కు మూడుసార్లు ట్రోఫీని అందించడంలో కీలకపాత్ర పోషించిన శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దెనె వచ్చే సీజన్ నుంచి మళ్లీ ఆ జట్టు హెడ్కోచ్ బాధ్యతల్ని చేపట్టనున్నాడు. ఈ మేరకు ఆదివార�
Rohit Sharma : పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీ విజయంతో యావత్ భారతావనని సంతోషంలో ముంచెత్తిన హిట్మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీతో పాటు తాను కూడా ఇక టీ20లకు గుడ్ బై పలుతున్నట్టు చెప్పేశాడు. అయితే.. �
రానున్న ఐపీఎల్ సీజన్లో ప్లేయర్లపై కనకవర్షం కురిసే అవకాశం కనిపిస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్గా పేరొందిన ఐపీఎల్లో ప్లేయర్లకు మరింత ఆర్థిక లబ్ధి జరిగేలా నిర్వహకులు ప్రణాళికలు రచిస్తున్నార
ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి ఈ లీగ్లో ఆడుతున్నా ఇప్పటి దాకా టైటిల్ నెగ్గని జట్లలో ఒకటైన పంజాబ్ కింగ్స్ మరోసారి హెడ్కోచ్ను మార్చింది. ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రికీ పాంటింగ్ను తమ హెడ్కోచ్గా న�