GT vs RR | ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 218 పరుగుల �
GT vs RR | ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా కాసేపట్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ను ఎంచుకుంది.
గుజరాత్ టైటాన్స్ సీనియర్ పేసర్ ఇషాంత్శర్మపై జరిమానా పడింది. ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా ఇషాంత్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్త
ఢిల్లీ క్యాపిటల్స్ సుదీర్ఘ కల సాకారమైంది. ఏండ్లుగా కొరకరాని కొయ్యగా మారిన చెన్నై సూపర్కింగ్స్కు ఎట్టకేలకు ఢిల్లీ చెక్ పెట్టింది. శనివారం చెపాక్లో జరిగిన పోరులో ఢిల్లీ 25 పరుగుల తేడాతో చెన్నైపై విజయ
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాల పరంపరకు రాజస్థాన్ రాయల్స్ చెక్ పెట్టింది. శనివారం డబుల్ ధమాకాలో భాగంగా జరిగిన రెండో పోరులో పంజాబ్పై రాజస్థాన్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Online betting | గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను కాజీపేట పట్టణంలో శనివారం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
Kamindu Mendis: కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ బౌలర్ మెండిస్ రెండు చేతులతో ఓ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో మెండిస్ ఆ స్టంట్ క్రియేట్ చేశాడు. ఓ బౌలర్ రెండ�
ఐపీఎల్ మూడ్లో ఉన్న భారత క్రికెట్ అభిమానులకు మరో శుభవార్త. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ (టీ20) తర్వాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమ్ఇండియా ఆసీస్తో మూడు వన్డ�
ఉమ్మడి జిల్లాలోనూ బెట్టింగ్ యాప్లను ఆశ్రయించి బలవుతున్నారు. చిన్నపాటి ఆశతో బెట్టింగ్లో వేలు పెట్టి శరీరాన్ని దహించుకుంటున్నారు. నెల రోజుల క్రితం ఎడపల్లి మండలంలో ఓ యువకుడు బెట్టింగ్ యాప్లో డబ్బుల�
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్లలో పరాభవాలు ఎదుర్కున్న ఆ జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం చివరిబంతి వరకూ ఉత్కంఠగా జరిగిన పోరులో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా నగరంలోని వివిధ మార్గాల నుంచి ఉప్పల్ స్టేడియానికి 60 ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టినట్టు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Women's Premier League | వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women's Premier League) గత మూడేళ్లు కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో లీగ్లో పాల్గొనే జట్ల సంఖ్యను పెంచున్నారనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఎనిమిది జట్ల�
Hyderabad | క్రికెట్ బెట్టింగ్కు యువకుడు బలి అయ్యాడు. రూ.లక్ష నష్టపోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన సోమేశ్(29) గౌడవెల్లి పరిధిలో రైల్వే పట్టాల మీద పడుకొని, ఆత్మహత్య చేసుకు