నేడు సన్రైజర్స్ తొలి మ్యాచ్ పుణే: గతేడాది నిరాశాజనక ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్లో శుభారంభం చేసేందుకు సిద్ధమ�
ఇరు జట్లు కలిసి 413 పరుగులు నమోదు చేసిన పోరులో.. డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్తో చెలరేగితే.. దినేశ్ కార్తీక్ పిడుగుల్లాంటి షాట్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆనక 5 స్టార్స్ (మయాంక్, ధవన్, భా�
చెన్నై కొత్త సారథిగా జడేజా 12 సీజన్లు.. 9 ఫైనల్స్.. 4 ట్రోఫీలు, ఐదుసార్లు రన్నరప్.. చెన్నై సూపర్ కింగ్స్ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే గణాంకాలివి. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు సాధించి
హైదరాబాద్: ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్.. శుక్రవారం తన గర్ల్ఫ్రెండ్ విని రామన్ను పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆ జంట తమ పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. రెండేళ్ల నుంచి విని �
లక్నో, గుజరాత్ మెరిసేనా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరికొత్త హంగులతో మన ముందుకు రాబోతున్నది. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్లలో ఒకటిగా వెలుగొందుతున్న ఐపీఎల్ 15వ సీజన్కు సమయం ఆసన్నమైంది. �
బెంగళూరు: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు వదిలేయడంతో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ఫాఫ్ డుప్లెసిస్కు పగ్గాలు అప్పగించింది. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ �
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 లీగ్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) ముగిసింది. ఈ క్రమంలో ఐపీఎల్ గొప్ప
నంబర్ 3 నాకిష్టం జట్టులో స్థానంపై క్లారిటీ అరె..! ఈ కుర్రాడెవరో భలే ఆడుతున్నాడే..!! ఇతడి షాట్ సెలెక్షన్ దిగ్గజాలను పోలి ఉందే..!! లోపాలు లేని పరిపూర్ణ ప్లేయర్లా కనిపిస్తున్నాడు..!! అరంగేంట్రం చేసిన కొద్ది రో�
న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్టుగానే పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) సారథిగా భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అర్ష్దీప్సింగ్, �
2 గ్రూప్లు, 4 వేదికలు.. 10 జట్లు,70 మ్యాచ్లు న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ పోటీల వివరాలను బీసీసీఐ శుక్రవారం వెల్లడించింది. రెండు కొత్త జట్ల రాకతో గతానికి భిన్నంగా లీగ్ దశను రెండు గ�
మహారాష్ట్ర స్టేడియాల్లో 40% అభిమానులకు అనుమతి న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మార్చి 26 నుంచి మే 29 వరకు జరుగనుంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈసారి లీగ్ను ముంబై, పుణె నగరాలకు పరిమిత
న్యూఢిల్లీ: తాజా ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధరకు అమ్ముడైన భారత మీడియం పేసర్ దీపక్ చాహర్.. చెన్నై జట్టు తనను ఎంపిక చేసుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ధర అమాంతం పెరుగుతున్నప్పుడు సంతోషించినట్లు పేర�
ముంబై జట్టుకు ఎంపికైన రాహుల్ శామీర్పేట, ఫిబ్రవరి 14: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువ క్రికెటర్. మారుమూల ప్రాంతంలో పుట్టినా..క్రికెట్పై మక్కువతో కష్టపడి పైకి ఎదిగాడు. అంచలంచెలుగ�