బెంగళూరు: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలు వదిలేయడంతో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ ఫాఫ్ డుప్లెసిస్కు పగ్గాలు అప్పగించింది. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ �
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 లీగ్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) ముగిసింది. ఈ క్రమంలో ఐపీఎల్ గొప్ప
నంబర్ 3 నాకిష్టం జట్టులో స్థానంపై క్లారిటీ అరె..! ఈ కుర్రాడెవరో భలే ఆడుతున్నాడే..!! ఇతడి షాట్ సెలెక్షన్ దిగ్గజాలను పోలి ఉందే..!! లోపాలు లేని పరిపూర్ణ ప్లేయర్లా కనిపిస్తున్నాడు..!! అరంగేంట్రం చేసిన కొద్ది రో�
న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్టుగానే పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) సారథిగా భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అర్ష్దీప్సింగ్, �
2 గ్రూప్లు, 4 వేదికలు.. 10 జట్లు,70 మ్యాచ్లు న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ పోటీల వివరాలను బీసీసీఐ శుక్రవారం వెల్లడించింది. రెండు కొత్త జట్ల రాకతో గతానికి భిన్నంగా లీగ్ దశను రెండు గ�
మహారాష్ట్ర స్టేడియాల్లో 40% అభిమానులకు అనుమతి న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మార్చి 26 నుంచి మే 29 వరకు జరుగనుంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈసారి లీగ్ను ముంబై, పుణె నగరాలకు పరిమిత
న్యూఢిల్లీ: తాజా ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధరకు అమ్ముడైన భారత మీడియం పేసర్ దీపక్ చాహర్.. చెన్నై జట్టు తనను ఎంపిక చేసుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ధర అమాంతం పెరుగుతున్నప్పుడు సంతోషించినట్లు పేర�
ముంబై జట్టుకు ఎంపికైన రాహుల్ శామీర్పేట, ఫిబ్రవరి 14: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ యువ క్రికెటర్. మారుమూల ప్రాంతంలో పుట్టినా..క్రికెట్పై మక్కువతో కష్టపడి పైకి ఎదిగాడు. అంచలంచెలుగ�
జట్టు పేరులో హైదరాబాద్ అని ఉందనే మాటే కానీ.. ఎప్పుడూ స్థానిక ఆటగాళ్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ సారి వేలంలో వింత ఎంపికలతో మరింత ఆశ్చర్య పరిచింది. ఐపీఎల్కే బ్రాండ్ అ�
ఐపీఎల్ వేలం జాబితా విడుదల అందుబాటులో 590 మంది ప్లేయర్లు భారత్ నుంచి 370 మంది వార్నర్, శ్రేయస్పైనే అందరి కన్ను న్యూఢిల్లీ: రెండు కొత్త జట్ల చేరికతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇండియన్ ప్రీమి