ముంబై: ఐపీఎల్లో మరోసారి కరోనా కలకలం రేగింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్కు కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. గతేడాది కరోనా కేసులు వెలుగు చూపడంతో ఐపీఎల్ అర్ధాంతరంగా నిలిచిపోగా.. ఈ
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గుజరాత్ టైటన్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్కి చేరుకుంది
IPL మెగా టోర్నీలో గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ టీం కీలక బ్యాటర్లు త్వరగా పెవిలియన్కు చేరడంతో స్కోర్ నెమ్మదించింది. గుజరాత్ బౌలర్ రాహుల్ తెవాతియా వేసిన ఏడో ఓవర్లో సిక్స్ కొట్టిన సంజూ శాంసన�
నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. టాస్క్ఫోర్స్ బృందం దాడులు జరిపి.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర�
ముంబై బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. సిక్సర్ల వరద పారిస్తున్నారు. జూనియర్ డివిలయర్స్గా పేరొందిన డివాల్ బ్రీవీస్ పంజాబ్ బౌలర్లైన స్మిత, రాహుల్ చాహర్లకు చుక్కలు చూపించాడు. స్మిత వేసిన �
MI vs PBKS | ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ దూకుడు ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబై ముందు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ము
15వ ఐపీఎల్ సీజన్లో మైదానంలో ఆసక్తికరమైన విచిత్రాలు చోటుచేసుకుంటుంటే.. మ్యాచ్పై బెట్టింగ్లు నిర్వహించే బుకీల పరిస్థితి ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమి�
హైదరాబాద్ : ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు దృష్టి సారించారు. వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు శనివారం
పంత్కు జరిమానా ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు జరిమానా పడింది. గురువారం లక్నోతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు ఐపీఎల్ పాలక మండలి.. పంత్కు రూ.12 లక్షల జరిమానా విధిం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చోట కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయం నమ
cricket betting | క్రికెట్ బెట్టింగ్ (cricket betting) నిర్వహిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీసులు రట్టు చేశారు. నగరంలో ఐపీఎల్పై బెట్టింగ్కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ముంబై : సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్కు కలిసి రావడం లేదు. ఐపీఎల్ టోర్నీలో ఈ ఏడాది వరుసగా రెండవ మ్యాచ్ను హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. దీంతో ఆ టీమ్ ఓనర్ కావ్యా మారన్ కొంత దిగులుకు ల