MI vs PBKS | ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ దూకుడు ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబై ముందు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ము
15వ ఐపీఎల్ సీజన్లో మైదానంలో ఆసక్తికరమైన విచిత్రాలు చోటుచేసుకుంటుంటే.. మ్యాచ్పై బెట్టింగ్లు నిర్వహించే బుకీల పరిస్థితి ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఇటీవల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమి�
హైదరాబాద్ : ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు దృష్టి సారించారు. వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు శనివారం
పంత్కు జరిమానా ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు జరిమానా పడింది. గురువారం లక్నోతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు ఐపీఎల్ పాలక మండలి.. పంత్కు రూ.12 లక్షల జరిమానా విధిం
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చోట కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయం నమ
cricket betting | క్రికెట్ బెట్టింగ్ (cricket betting) నిర్వహిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సిటీ పోలీసులు రట్టు చేశారు. నగరంలో ఐపీఎల్పై బెట్టింగ్కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ముంబై : సన్రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్కు కలిసి రావడం లేదు. ఐపీఎల్ టోర్నీలో ఈ ఏడాది వరుసగా రెండవ మ్యాచ్ను హైదరాబాద్ జట్టు ఓడిపోయింది. దీంతో ఆ టీమ్ ఓనర్ కావ్యా మారన్ కొంత దిగులుకు ల
పంజాబ్ కింగ్స్ ఘనవిజయం ముంబై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు ఈ సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్లో నిరాశ పరిచిన చెన్నై ఐపీఎల్ 15వ సీజన్లో వరుసగా మూడో పరాజయాన్ని మూటగట
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వెయిన్ బ్రావో.. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఘనత సాధించింది. ఐపీఎల్లో ఇప్పటి వరకు �
రెండు సూపర్ పవర్ల మధ్య జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్దే పైచేయి అయింది. బ్యాటర్లు బాదుడే పరమావధిగా చెలరేగిన పోరులో విజయం సాధించిన లక్నో పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్లో గుజరాత్
IPL 2022 | ఐపీఎల్లో భాగంగా ముంబై వేదికగా బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో కోల్కతాపై బెంగళూరు విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించింది. ఓవర్ కాన్ఫిడెంట్తో ఆడిన క�
పుణె: రాజస్థాన్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. పుణెలో మంగళవారం జరిగిన ఆ మ్యాచ్లో హైదరాబాద్ మరీ స్లోగా బౌలింగ్ చేసింది. 61 రన్స్ తేడాత�
గుజరాత్ ఘనంగా.. మెరిసిన షమీ, తెవాటియా ఐపీఎల్ 15వ సీజన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ టైటాన్స్ ఘనంగా బోణీ కొట్టింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంల