న్యూఢిల్లీ: ఐపీఎల్లో కొత్తగా అడుగుపెడుతున్న లక్నో ఫ్రాంచైజీ లోకేశ్ రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేసుకుంది. గత రెండు సీజన్లుగా పంజాబ్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న రాహుల్.. ఇకపై లక్నో తరఫున బరిలోకి ద�
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ మెగా వేలం ప్రత్యేకంగా జరుగనున్నట్లు తెలుస్తున్నది. ముంబై కాకుండా ఈసారి బెంగళూరులో నిర్వహించాలని, అది కూడా ఒక రోజు కాకుండా రెండు రోజుల పాటు నిర్వహించేందుకు య�
న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో జట్టు రూపం సంతరించుకుంటున్నది. ఐపీఎల్ మెగా వేలం లోపు సహాయ సిబ్బందిని నియమించుకోవడంపై దృష్టి సారించింది. మెంటార్గా ఎంపీ గౌతమ్ గంభీర్ను.. ప్రధాన కోచ్గా ఆండీ �
లలిత్ మోదీ, బీనా మోదీ ఆస్తి వివాదం హైదరాబాద్కు బదిలీ సీజేఐ రమణ ప్రతిపాదనకు ఇరు పక్షాల అంగీకారం హైదరాబాద్, డిసెంబర్ 6: హైదరాబాద్లో ఇటీవల ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్
T20 World Cup | కొందరు ప్లేయర్స్ భారత జట్టుకు ఆడటం కన్నా ఐపీఎల్ ఆడటానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారని ఆరోపించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ ఆడొద్దని తను చెప్పడం లేదని, కానీ దేశానికి ప్రాతినిధ్యం వహించే
దుబాయ్: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో పాల్గొనే రెండు కొత్త జట్లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్, లక్నో వేదికలుగా రెండు ఫ్రాంచైజీలు ఐపీఎల్-15వ సీజన్ నుంచి మెగాలీగ్లో భాగం కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ సోమవారం రెం�
కొత్త జట్లపై ఫుట్బాల్ క్లబ్ ఆసక్తి దుబాయ్: ఐపీఎల్లోకి మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్! అవును ఇది నిజమే. ప్రపంచంలోనే ప్రముఖ క్రికెట్ లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్లో భాగమయ్యేందుకు మాంచెస�
న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరింత ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. వచ్చే సీజన్ నుంచి 8 జట్లు కాస్త పదికి, మ్యాచ్ల సంఖ్య 74కు చేరుతుండడంతో ఐపీ�
చెన్నె: నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించిన మహేంద్ర సింగ్ ధోనీని చెన్నె సూపర్ కింగ్స్ (సీఎస్కే) వదులుకోవడం లేదు. వచ్చే సీజన్లో ధోనీ తమతోనే ఉంటాడని సీఎస్కే యాజమాన్యం ఆదివారం ప్రకటించింది. తొలి రిటెన�
దుబాయ్: టీ20 వరల్డ్కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటివ్వడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలా కాలంగా పరిమిత ఓవర్ల టీమ్లో స్థానం దక్కని అశ్విన్�
దుబాయ్: వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోనీ ఉంటాడో లేదోనని ఆందోళన చెందుతున్న అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఉపయోగించబోయే తొలి రిటెన్షన్ కార్డు ధోనీ కోసమే అని సీఎస్కే
IPL 2021 | CKS vs KKR | ఐపీఎల్-14లో చెన్నై సూపర్కింగ్స్ ఛాంపియన్గా నిలిచింది. దుబాయి వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను 27 పరుగుల తేడాతో ఓడించింది. నాలుగో సారి ఐపీఎల్ ట్రోఫీని
CSK vs KKR | ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ ఆటగాళ్లు చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేశారు. కోల్కతా నైట్రైడర్స్ ముందు 193 ప�