జట్టు పేరులో హైదరాబాద్ అని ఉందనే మాటే కానీ.. ఎప్పుడూ స్థానిక ఆటగాళ్లకు పెద్దగా అవకాశాలు ఇవ్వని సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ సారి వేలంలో వింత ఎంపికలతో మరింత ఆశ్చర్య పరిచింది. ఐపీఎల్కే బ్రాండ్ అ�
ఐపీఎల్ వేలం జాబితా విడుదల అందుబాటులో 590 మంది ప్లేయర్లు భారత్ నుంచి 370 మంది వార్నర్, శ్రేయస్పైనే అందరి కన్ను న్యూఢిల్లీ: రెండు కొత్త జట్ల చేరికతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇండియన్ ప్రీమి
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీలో హైదరాబాద్ ఎఫ్సీ మరో విజయంపై కన్నేసింది. లీగ్లో సమఉజ్జీగా ఉన్న ఒడిశా ఎఫ్సీతో గురువారం హెచ్ఎఫ్సీ ఢీకొనబోతున్నది. ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్ల
ఐపీఎల్ కొత్త జట్టు పేరు ఖరారు లక్నో: ఈ సీజన్తో ఐపీఎల్లో కొత్తగా అడుగు పెట్టనున్న లక్నో ఫ్రాంచైజీ తమ జట్టు పేరు నిర్ణయించింది. అభిమానుల అభిష్టం మేరకు తమ టీమ్కు లక్నో సూపర్ జెయింట్స్గా నామకరణం చేసిన�
భారత్లోనే జరుపాలంటున్న ఫ్రాంచైజీలు ముంబై, పుణెలోమ్యాచ్లు జరిగే అవకాశం ప్రత్యామ్నాయ వేదికలుగా యూఏఈ, దక్షిణాఫ్రికా ఐపీఎల్ నిర్వహణపై భేటీలో నిర్ణయాలు న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐఎస్ఎల్) �
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కొత్తగా అడుగుపెడుతున్న లక్నో ఫ్రాంచైజీ లోకేశ్ రాహుల్ను కెప్టెన్గా ఎంపిక చేసుకుంది. గత రెండు సీజన్లుగా పంజాబ్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న రాహుల్.. ఇకపై లక్నో తరఫున బరిలోకి ద�
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ మెగా వేలం ప్రత్యేకంగా జరుగనున్నట్లు తెలుస్తున్నది. ముంబై కాకుండా ఈసారి బెంగళూరులో నిర్వహించాలని, అది కూడా ఒక రోజు కాకుండా రెండు రోజుల పాటు నిర్వహించేందుకు య�
న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో జట్టు రూపం సంతరించుకుంటున్నది. ఐపీఎల్ మెగా వేలం లోపు సహాయ సిబ్బందిని నియమించుకోవడంపై దృష్టి సారించింది. మెంటార్గా ఎంపీ గౌతమ్ గంభీర్ను.. ప్రధాన కోచ్గా ఆండీ �
లలిత్ మోదీ, బీనా మోదీ ఆస్తి వివాదం హైదరాబాద్కు బదిలీ సీజేఐ రమణ ప్రతిపాదనకు ఇరు పక్షాల అంగీకారం హైదరాబాద్, డిసెంబర్ 6: హైదరాబాద్లో ఇటీవల ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్
T20 World Cup | కొందరు ప్లేయర్స్ భారత జట్టుకు ఆడటం కన్నా ఐపీఎల్ ఆడటానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారని ఆరోపించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ ఆడొద్దని తను చెప్పడం లేదని, కానీ దేశానికి ప్రాతినిధ్యం వహించే
దుబాయ్: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్లో పాల్గొనే రెండు కొత్త జట్లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్, లక్నో వేదికలుగా రెండు ఫ్రాంచైజీలు ఐపీఎల్-15వ సీజన్ నుంచి మెగాలీగ్లో భాగం కానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ సోమవారం రెం�