తెలంగాణలో ఐటీ రంగం గత ఏడేండ్లలో విశేష ప్రగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాకల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రంగం అభివృద్ధికి తాము చేపట్టిన చర్యల వల్ల రాష్ర్టానికి, ప్ర త్యేకించి హైదరాబా�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థలు..వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.1.11 లక్షల కోట్ల మే�
రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోకి పెట్టుబడుల్ని పెంచుతున్నారని ఆర్థిక సర్వే వెల్లడించింది. దీంతో 2021 ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లో వ్యక్తిగత ఇన్వెస్టర్ల టర్నోవర్ 39 శాతం న
మాకు ఇద్దరు పిల్లలు. ఒక కూతురు, ఒక కొడుకు. అమ్మాయి ప్రస్తుతం బీటెక్ మూడో సంవత్సరంచదువుతున్నది. బాబు ఇంటర్. ఈమధ్యే మేం నాలుగు లక్షల రూపాయల చిట్టీ ఎత్తుకున్నాం. మా అమ్మాయికి నాలుగేండ్ల తర్వాత పెండ్లి చేయా�
సిటీబ్యూరో, జనవరి 21: వినూత్న ఆలోచనలతో విభిన్న రంగాలకు చెందిన సమస్యలకు పరిష్కారం చూపే స్టార్టప్లకు తమ ప్రోత్సాహం ఉంటుందని కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం టీ హబ్ వేదికగా పలు కార�
హైదరాబాద్, జనవరి 20: దేశీయ రియల్ ఎస్టేట్లో సంస్థాగత పెట్టుబడులను అత్యధికంగా హైదరాబాదే ఆకట్టుకున్నదని గ్లోబల్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ సేవల దిగ్గజం జేఎల్ఎల్ తెలిపింది. గతేడాది భారతీయ సంస్థాగత రి�
కొవిడ్కు ముందునాటి కంటే పరిస్థితులు మెరుగు గతం కంటే అతితక్కువ పెట్టుబడులు సాధించిన ఏపీ తమిళనాడు, గుజరాత్ తొలి, ద్వితీయ స్థానాల్లో తాజా సర్వే నివేదికలో ‘ప్రాజెక్ట్స్ టుడే’ వెల్లడి హైదరాబాద్, జనవరి 17 :
మూడేండ్లలో రూ.3,827 కోట్ల పెట్టుబడుల రాక హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): స్టార్టప్లకు అడ్డాగా హైదరాబాద్ నగరం మారిపోయింది. ఏటా ఇక్కడి నుంచి కొత్త స్టార్టప్లు ఏర్పాటవుతుండటంతో దేశీయ, అంతర్జ�
విదేశీ బాండ్లు జారీచేసిన సంస్థ రుణాల్ని తీర్చేందుకే నిధుల సేకరణ న్యూఢిల్లీ, జనవరి 6: దేశంలో అత్యంత విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) విదేశీ మార్కెట్ల నుంచి భారీఎత్తున నిధులు సమీకరించింది. వ�
గడిచిన 20 నెలల్లో కరోనా మహమ్మారి ప్రభావంతో మనలో చాలామంది ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఇకపై ఈ మహమ్మారితో సహజీవనం తప్పదని నిపుణులూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రమశిక్షణతో, పద్ధతిగా మదు�
Gold prices zooming up | బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మందగించిన పసిడి మెరుపులు.. కొత్త ఏడాదిలో కాంతులు విరజిమ్మవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కరోనా ప్రకంప�
Optimus Pharma | హైదరాబాద్కు చెందిన ఆప్టిమస్ఫార్మా..మార్కెట్లోకి కరోనా వైరస్ను నియంత్రించే మోల్నుపిరవిర్ 200 ఎంజీ కాప్యూల్స్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ �
గృహ రుణం కన్నా పెట్టుబడే మిన్నా సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. ఇల్లు లేనివారు ఓ ఇల్లు కొనాలనుకుంటే.. ఇప్పటికే ఇల్లున్నవారు మరింత పెద్ద ఇల్లు కావాలనుకుంటారు. అయితే మనలో చాలామంది పెద్ద ఇల్లు కొనాలనుకున్న�