మూడేండ్లలో రూ.3,827 కోట్ల పెట్టుబడుల రాక హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): స్టార్టప్లకు అడ్డాగా హైదరాబాద్ నగరం మారిపోయింది. ఏటా ఇక్కడి నుంచి కొత్త స్టార్టప్లు ఏర్పాటవుతుండటంతో దేశీయ, అంతర్జ�
విదేశీ బాండ్లు జారీచేసిన సంస్థ రుణాల్ని తీర్చేందుకే నిధుల సేకరణ న్యూఢిల్లీ, జనవరి 6: దేశంలో అత్యంత విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) విదేశీ మార్కెట్ల నుంచి భారీఎత్తున నిధులు సమీకరించింది. వ�
గడిచిన 20 నెలల్లో కరోనా మహమ్మారి ప్రభావంతో మనలో చాలామంది ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఇకపై ఈ మహమ్మారితో సహజీవనం తప్పదని నిపుణులూ హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రమశిక్షణతో, పద్ధతిగా మదు�
Gold prices zooming up | బంగారం ధరలు వచ్చే ఏడాది మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో మందగించిన పసిడి మెరుపులు.. కొత్త ఏడాదిలో కాంతులు విరజిమ్మవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కరోనా ప్రకంప�
Optimus Pharma | హైదరాబాద్కు చెందిన ఆప్టిమస్ఫార్మా..మార్కెట్లోకి కరోనా వైరస్ను నియంత్రించే మోల్నుపిరవిర్ 200 ఎంజీ కాప్యూల్స్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ �
గృహ రుణం కన్నా పెట్టుబడే మిన్నా సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. ఇల్లు లేనివారు ఓ ఇల్లు కొనాలనుకుంటే.. ఇప్పటికే ఇల్లున్నవారు మరింత పెద్ద ఇల్లు కావాలనుకుంటారు. అయితే మనలో చాలామంది పెద్ద ఇల్లు కొనాలనుకున్న�
మరో 8 వేల కోట్లతో మేడ్చల్ జిల్లాకు మరిన్ని పరిశ్రమలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులు 4447 స్వరాష్ట్రంలో ఇప్పటి వరకు 5210 పరిశ్రమల ఏర్పాటు మేడ్చల్, అక్టోబర్23(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాకు
వ్యవసాయ సాంకేతికతలో రాష్ట్రంలో మరో విప్లవం వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో కలిసి ప్రారంభం ఐదు జిల్లాల్లోని వెయ్యి గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు లక్షమంది రైతులకు శిక్షణ ఇవ్వనున్న కంపెనీలు అత్యాధునిక టెక్నాలజీ
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | మౌలిక పెట్టుబడులు, వైద్య రంగానికి హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.