అన్ని రంగాలకు అనుకూలంగా రాష్ట్రం ప్రభుత్వ విధానాలతో క్యూ కడుతున్న కార్పొరేట్లు పోటెత్తుతున్న పెట్టుబడులు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ.. నేడు అదే అభివృద్ధి�
ప్రకటించిన మహీంద్రా గ్రూపున్యూఢిల్లీ, మే 28: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. ఏకీకృత ప్రాతిపదికన గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాన�
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను డాక్టర్ రెడ్డీస్ పెట్టుబడులు న్యూఢిల్లీ, మే 24: దేశీయ ఔషధ రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటి, హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను
జీతంలో కొంత మదుపు చేయాలనుకునేవారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఓ మంచి ఆప్షన్. ఒకవేళ ఇప్పటికే ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నట్టయితే అందులోనే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) కూడా
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు ఎనిమిది నెలల విరామం తర్వాత పెరిగాయి. స్టాక్ మార్కెట్ గరిష్ఠ స్థాయిల్లో ఉండడంతోపాటు గత రెండు నెలలుగా స్థిరీకరణ జరుగుతుండడంతో ఈక్విటీ పెట్టుబడి అవకాశాలు సన్నగిల్లాయి. ద�
ఐటీ, ఫార్మా హబ్గా మారిన హైదరాబాద్.. ‘రియల్’ పెట్టుబడులకూ కేరాఫ్గా మారింది. దేశంలోని పలు రాష్ర్టాలు, నగరాలకు చెందిన ఎంతో మందికి.. ‘భాగ్యనగరం’ బాసటగా నిలుస్తున్నది. వారికి ఉపాధితోపాటు ఆశ్రయాన్నీ కల్పి
రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు ఊపుపెట్టుబడులు, ఉపాధిలో భారీ వృద్ధి హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్)ల వృద్ధి వేగంగా పెరుగుతున్నది. 2014 నుంచి 2020 డ
లాక్డౌన్ దెబ్బకు అన్ని వ్యాపారాలు కుదేలయ్యాయి. ప్రైవేట్ కంపెనీలైతే ఉద్యోగుల జీతభత్యాల్లో భారీగా కోత విధించాయి కూడా. గత ఏడాది కాలంగా తక్కువ జీతాలకు, రావాల్సిన ఇంక్రిమెంట్లు రాక, ప్రమోషన్లు రాక వేతన జీ
ముంబై : కరోనా మహమ్మారి వెంటాడినా ఈ ఏడాది రికార్డుస్ధాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తరలివచ్చాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. భారత్లో సానుకూల వాణిజ�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పాత వాహనాల స్క్రాపేజీ పాలసీ అమలులోకి తేవడం వల్ల 35 వేల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నది. తాజాగా ఆటోమొబైల్ రంగంలోకి రూ.10 వ
వాషింగ్టన్: అమెరికన్లకు సెర్చింజన్ గూగుల్ తీపి కబురందించింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 700 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఔత్సాహికులకు టీఎస్ఐఐసీ ఆహ్వానం వివిధ జిల్లాల్లో ప్లాట్లు, షెడ్ల ఖాళీలు వెల్లడి పరిశ్రమల స్థాపనకు ముందుకురావాలని పిలుపు హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి ప్ర�