హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుంచి అనేక కంపెనీలు ముందుకు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ -14లో క్రిస్సమ్ -ఫర్నీచర్, ఇంటీరియర్ షోరూంను ఆదివారం ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు.
ఈ సంద్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ ఐపాస్, సింగిల్ విండో అనుమతులు లాంటి అనేక చర్యలతో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని కవిత తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఫర్నిచర్ షోరూంలో ఉద్యోగాలన్నీ స్థానిక యువతకే ఇస్తానని తెలిపిన నిర్వాహకుడు కిరణ్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. మనకూ తప్పదా.. ఎందుకీ దుస్థితి?
కొత్తపల్లి ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
T20 World Cup | ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్లో గెలుపెవరిది.. అఫ్రిది అంచనా ఇదీ!