Harish Rao | రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్ పో లాగా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు విమర్శించారు.
Global Summit | పారిశ్రామిక దిగ్గజాలు లేక గ్లోబల్ సమ్మిట్ తొలిరోజునే ఫెయిల్యూర్గా మిగిలిపోయింది. అయితే, అట్టర్ఫ్లాప్ సినిమాను కూడా బ్లాక్బస్టర్గా ప్రమోట్ చేసుకొన్నట్టు.. నీరసించిన సమ్మిట్ను రక్తికట్ట
బీఆర్ఎస్ హయాంలో రోజుకో కొత్త పెట్టుబడితో సుభిక్షంగా సాగిన పారిశ్రామిక రంగం గడిచిన రెండేళ్లుగా తిరోగమనంలో పయనిస్తున్నది. వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్తుంటే, కొత్త పెట్టుబడులు జాడేలేదు. రెండు లక్షల
మైక్రోసాఫ్ట్.. భారత మార్కెట్లో సుస్థిరమైన స్థానం సాధించడానికి భారీ పెట్టుబడులను ప్రకటించింది. వచ్చే నాలుగేండ్లలో 17.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టనున్నట్టు కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు
Rajender Reddy | గ్లోబల్ సదస్సు పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీల మాదిరిగా కావొద్దని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు.
గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నప్పటికీ పెట్టుబడిదారులు మాత్రం వెనుకంజ వేయడం లేదు. ప్రస్తుతం గోల్డ్ ఈటీఎఫ్ ఆస్తుల విలువ లక్ష కోట్ల రూపాయల మార్క్�
Chandra babu | విశాఖలో జరుగుతున్న సీఐఐలో సదస్సులో 613 ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు రూ.13.25లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Chandrababu | ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 45 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు
AP Cabinet Meeting | ఏపీలో రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. క్వాంటమ్ కంప్యూటింగ్ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో సోమవారం సమావేశ�
AP News | ఏపీలో రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి ( స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు - SIPB) ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 85,870 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పెట్టుబడులు వరుసగా రెండో నెలా పడిపోయాయి. గత నెల సెప్టెంబర్లో రూ.30,421 కోట్లకే పరిమితమైనట్టు శుక్రవారం భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) విడుదల చేసిన గణాంకాల�