మదుపర్లు రాబడుల్ని ఆశించడం సహజం. అయితే అన్నిచోట్లా ఈ లెక్క కుదరదు. అలా ఆదాయం పంచలేని వాటినే డెట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ద్రవ్యోల్బణం, దేశ-విదేశీ ప్రతికూల పరిస్థితులు, పన్నులు, ఇతరత్రా ప్రభుత్వ విధాన�
సీఎం రేవంత్రెడ్డి కేవలం భూసేకరణపైనే దృష్టి సారించి పెట్టుబడులను గాలికి వదిలేశారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. శనివారం మోమిన్పేట మండలంలోని ఎన్కతల గ్రామ పరిధిల�
ఈక్విటీల్లో పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడంలో భాగంగా దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను(ఎల్టీసీజీ)ను పూర్తిగా తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.
ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాలు మదుపర్లను ఆకట్టుకుంటున్నాయి. అంతకుముందు నెలతో పోల్చితే గత నెలలో 26 శాతం వృద్ధి చెందాయి. ఈ ఏడాది జూన్లో రూ.28,973 కోట్ల పెట్టుబడులు ఈ స్కీముల్లోకి వచ్చాయని శుక్ర�
దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్నది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు, అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు నెలకొనడం, అమెరికా బాండ్ రాబ�
కంట్రోల్ఎస్ డాటాసెంటర్స్లో రూ.7,000 కోట్లదాకా పెట్టుబడులకు కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్) ముందుకొచ్చింది. ఈ మేరకు జరిగిన ఓ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం హైదరా�
తెలంగాణ రైజింగ్-2047 విజన్లో భాగం గా రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ కే రామకృష్ణారావు పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించారు.
ఆవిష్కరణలు, పెట్టుబడులకు గ్లోబల్ హబ్గా హైదరాబాద్ ఎదుగుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం బ్రిక్స్ దేశాల్లో పారిశ్రామికాభివృద్ధి, పెట్
ఫిబ్రవరి ప్రారంభంలో భారీ ఊగిసలాటల తర్వాత క్రిప్టో మార్కెట్ ఇప్పుడు కొంత స్థిరంగా ఉంది. బిట్కాయిన్ ధర ప్రస్తుతం సుమారు $70,000 చుట్టూ తిరుగుతోంది. గత వారం $65,000 కంటే దిగువకు వచ్చిన ధర మళ్లీ $68,000–$72,000 రేంజ్లోకి వచ్
Union Budget | కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్పై సోషల్మీడియాలో సెటైర్లు పేలాయి. ‘బిల్కుల్ టైమ్ వేస్ట్' అంటూ బడ్జెట్ గురించి భారత్-పే సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ చురకలు అంటించారు.