AP Cabinet | : ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగింది.
Gold | గతంతో పోలిస్తే 2024లో బంగారంపై పెట్టుబడులకు 20 శాతానికి పైగా రిటర్న్స్ లభించాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు తదితర పొదుపు పథకాలపై ఆరు నుంచి 7-8 శాతం రిటర్న్స్ మాత్రమే లభిస్తాయి.
ప్రతీ మనిషి తన జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే ఆర్థిక క్రమశిక్షణ కూడా అవసరం. అది చిన్నతనం నుంచే అలవర్చుకుంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. నిజానికి ఇది ఒకప్పటితో పోల్చితే ఇప్పటి తరాలకు నేర్పడం సులభ�
పెట్టుబడులను ఆకర్శించడంలో డాటా సెంటర్లు దూసుకుపోతున్నాయి. 2027 నాటికి డాటా సెంటర్ల విభాగంలోకి 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని సీబీఆర్ఈ అంచనావేస్తున్నది.
Mutual Fund | గత నవంబర్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి నెలవారీ ప్రాతిపదికన 14 శాతం పతనమై.. రూ.35,943 కోట్లకు చేరుకుంది. పలు ఆర్థికపరమైన అంశాలకు తోడుగా.. వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా అధ్యక్ష ఎన్�
రాష్ట్రంలోకి గడిచిన ఏడాదికాలంలో టీజీఐపాస్ ద్వారా 1,901 యూనిట్లకు అనుమతులు మంజూరుకాగా, వీటిద్వారా రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏం సాధించిందని తెలంగాణ రైజింగ్ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు.
మనసైన వారికి బంగారం కానుకగా ఇస్తే పొంగిపోతారు. అయిన వారిని బంగారం అని పిలిస్తే.. మెరిసిపోతారు. పసిడి పదార్థానికే కాదు, పదానికీ అంత పవర్ ఉంది మరి! పెట్టుబడికి కూడా బంగారం సరైన ఎంపిక! అయితే, ఆ పుత్తడిని ఎలా కొ
Harish Rao | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు కావొస్తున్నా.. సంక్షేమ, అభివృద్ధి పథకాల ఊసేలేదు. రేవంత్ సర్కార్ పాలన ఎక్కడ వేసిన గొంగ�
KTR | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో ఇండ్ల అమ్మకాలు పడిపోయాయి. ప్రస్తుతం జులై - సెప్టెంబర్ త్రైమాసికం ఇండ్ల అమ్మకాలు 42 శాతం పడిపోయినట్లు ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ నివేదికను విడుదల చేసిన స�
మన భవిష్యత్తును నిర్ణయించేది మనం సంపాదించే డబ్బు కాదు.. మన పెట్టుబడులే! ఇన్వెస్ట్మెంట్ అనగానే.. లాభాలను ఊహించేస్తుంటారు. ఇందుకోసం ఆర్థికవేత్తలు సూచించిన ఫార్ములాలను పాటిస్తుంటారు.
KTR tweet | తెలంగాణకు మరిన్ని విదేశీ పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్రెడ్డి టీమ్ అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్లింది. ఈ క్రమంలో తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట
బంగారంపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఒకప్పుడు పుత్తడి అంటే ఆమడం దూరంలో ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడుతున్నారు.
ఐటీఈ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. నిర్మాణాత్మక పోటీతత్వాన్ని పెంపొందించడానికి, భవిష్యత్తు అవసరాల నిమిత్తం స్వల్పకాలంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ చైర్మన్ సంజీవ్ పూరి త