కొందరు అత్యాశకుపోయి ఓ యాప్లో పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల కాలం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం)గాను ఈ నెలాఖర్లోగా (జూలై 31) ఐటీఆర్ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
FPI Investments | విదేశీ ఫోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ).. ఈ నెల తొలి వారంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలో రూ.7,900 కోట్లకు పైగా షేర్లలో పెట్టుబడులు పెట్టారు.
డచ్కి చెందిన పెట్టుబడుల సంస్థ ప్రోసస్ నిండామునిగింది. బైజూస్లో పెట్టిన 578 మిలియన్ డాలర్ల(రూ.4,800 కోట్ల) పెట్టుబడులను రైటాఫ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Hyundai | ‘వాహనాల తయారీ విధానం’లో కేంద్ర ప్రభుత్వం తరుచుగా మార్పులు చేయడం వల్ల భారత్లోకి అధునాతన టెక్నాలజీ, పెట్టుబడులు వేగంగా రాబోవని దక్షిణ కొరియా ఆటో మేజర్ ‘హ్యుండాయ్’ ఆందోళన వ్యక్తం చేసింది.
KCR | కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో.. తెలంగాణకు పరిశ్రమలు తరలివస్తున్నయ్ అనే పరిస్థితి నుంచి తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నయ్ అనే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శించారు. శన�
Nasscom-Digital | డిజిటల్ సర్వీసుల విస్తరణకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకే భారత్ లో ప్రధాన ప్రాధాన్యం ఉంటుందని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ తెలిపింది.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి. పక్కనే కృష్ణమ్మ ఉన్నప్పటికీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కాక అన్నదాతలు గోస పడుతున్నారు.
దేశీయ నిర్మాణ రంగం జోష్ మీదున్నదని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఈ క్రమంలోనే 2025నాటికి చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద నిర్మాణ రంగ మార్కెట్గా భారత్ అవ�
వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అదానీ గ్రూప్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారని మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఒక్క క్షణం షాక్కు గురయ్యాన
కొత్త సంవత్సరం మొదలైంది. గత ఏడాది అనుభవాలు.. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు ఇంకా మన ముందు కనిపిస్తూనే ఉన్నాయి. వృత్తిగత, వ్యక్తిగత జీవితాల విషయంలో ఎలాంటి ప్రణాళిక అవసరమో.. ఫైనాన్షియల్ టార్గెట్లను కూడా అం�