తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అమెరికాలో జరిపిన పర్యటన విజయవంతమైంది. వారంపాటు సాగిన ఈ పర్యటనలో ఆయన పలు ప్రఖ్యాత ఫార్మా, ఐటీ కంపెనీల అధినేత
నేడు ప్రతి ఒక్కరూ పెట్టుబడుల వైపు చూస్తున్నారు. యువత సైతం మదుపుపై ఆసక్తిని కనబరుస్తున్నది.అయితే దేనిపై పెట్టుబడులు పెట్టాలన్న అయోమయం వెంటాడుతున్నది. ముఖ్యంగా భూమి-బంగారం పెట్టుబడుల్లో ఏది ఉత్తమం అన్నద
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణకు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికే అనేక సంస్థలు తెలంగాణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కార్యకలాపాలు ప�
శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆన్లైన్ వ్యాపార ప్లాట్ ఫాం ‘లివైండ్స్' వెబ్సైట్, యాప్ను శనివారం సాయంత్రం హోటల్ కత్రియాలో సంస్థ నిర్వాహకులు
ఫిర్యాదుల వ్యవస్థ బలోపేతం పరిష్కారం ఆలస్యమైతే వేతనాల్లో కోత హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): టీఎస్బీపాస్ ద్వారా పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు �
ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ రంగం కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద ప్రోత్సాహకాలను పొందడానికి 75 సంస్థలకు ఆమోదం లభించింది. ఇందులో మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్, లుకాస్-టీవీఎస్, టాటా కు
రాబోయే ఐదేండ్లలో విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) విభాగంలో రూ.15,000 కోట్ల పెట్టుబడులను పెట్టే యోచనలో టాటా మోటర్స్ ఉన్నట్టు ఆ సంస్థ ప్యాసింజర్ వాహనాల వ్యాపార అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. ఇప్పటికే నెక్సా�
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి నిధుల ప్రవాహం కొనసాగుతున్నది. గత నెల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షించాయి. ఫిబ్రవరిలో రూ.19,705 కోట్లు వచ్చాయి. ఇలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ�
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అయిన హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రారంభానికి చేరువలో ఉన్నది. ఇందులో అత్యంత అధునాత నమైన, సమర్థమైన పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. తక్కువ ధరల�
మార్కెట్లో తొలిసారి మదుపు చేయాలనుకున్నప్పుడు వచ్చే సందేహాలు అనేకం. సమాచారం చాలా ఎక్కువగా లభించడంతో తికమకలు సహజంగానే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ల సాయంతో కూడా మదుపు మార్గంలో విజయం సాధించవచ్చు
అమరావతి: ఏపీ ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలు జరిగినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. మంత్రి మేకపాటి సమక్షంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ�