ప్రకటించిన ఫ్రెష్టుహోమ్.. రాబోయే ఐదేండ్లలో దశలవారీగా వ్యాపార విస్తరణ బెంగళూరు/హైదరాబాద్, జూన్ 23: ఆన్లైన్లో మాంసం విక్రయాలు జరిపే ఫ్రెష్టుహోమ్ (ఎఫ్టీహెచ్).. తెలంగాణలో రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు
తైవాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ (హాన్ హై టెక్నాలజీ గ్రూప్) పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర పరిశ్�
టీఎస్ ఐ-పాస్తో పుంజుకున్న పారిశ్రామిక ప్రగతి 10 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ-ఉపాధి అవకాశాలు ఎంఎస్ఎంఈ ఈపీసీ, బిల్మార్ట్ ఫిన్టెక్ సంయుక్త అధ్యయనంలో వెల్లడి అభివృద్ధిలో తెలంగాణ శరవేగంగా దూస
భారత్లో పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా భాసిల్లుతున్న తెలంగాణ.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ రంగంలో రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడిని సాధించింది. అడ్వాన్స్డ్ హైటెక్
డాటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కల్పిస్తుండటంతో ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, కంట్�
అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలకు నెలవుగా భాసిల్లుతున్న తెలంగాణ.. పెట్టుబడులను ఆకర్షించడంలో జోరుగా ముందుకు సాగుతున్నది. దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడంలో అన్ని రాష్ర్టాల కంటే ముందున్న తెలంగాణకు గత రెండ�
అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన దిగ్గజ సంస్థ రాజేశ్ ఎక్స్పోర్ట్స్ (ఎలెస్ట్) తెలంగాణలో రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్టు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, ప
భారత్తో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు తెలంగాణలో వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అమీర్-అబ్ద్దుల్లాహియాన్ పేర్కొన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్�
రూ.1,040 కోట్లతో రాష్ట్రంలో భువి ఇథనాల్ ప్లాంట్ హైదరాబాద్, జూన్ 10: రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టగా..తాజాగా ఈ జాబితాలోకి భువ
తెలంగాణలో పారిశ్రామిక రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ఐపా
రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు..తాజాగా ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్), ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మరో 4 కంపెనీలు �
ప్రచారం లేకుండా వ్యాపారం చేయడమంటే చీకటిలో కన్నుకొట్టడం లాంటిది’ - అన్నాడు ప్రముఖ మార్కెటింగ్వేత్త ఎస్.హెచ్. బ్రిట్. వర్తమాన ప్రపంచంలో మార్కెటింగ్ ప్రాముఖ్యాన్ని ఈ సూక్తి చాటుతున్నది. కేసీఆర్ దార�
స్విట్జర్లాండ్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటన దిగ్విజయంగా ముగిసింది. దావోస్లోని తెలంగాణ పెవిలియన్ ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీలకు ప్రధాన వేదికగా మారడంతో రాష్ర్టానికి పె�