పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కొడుకు జీత్ అదానీ మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ర్టానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని.. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ప�
ఆయన కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఎలక్ట్రానిక్స్ రంగ దిగ్గజ కంపెనీల సీఈఓలతో సంభాషించేటప్పుడు ఫ్యాబ్ల గురించి అనర్ఘళంగా మాట్లాడతారు. సరిగ్గా గంట తర్వాత లైఫ్ సైన్సెస్ రౌండ్ టేబుల్లో పలురకాల వ్యాక్�
అమెరికా పర్యటనలో భాగంగా రాష్ర్టానికి పెట్టుబడులు సాధించేందుకు ఐటీమంత్రి కే తారకరామారావు చేసిన కృషిని కాలిఫోర్నియా కమిషనర్ రఘురెడ్డి ప్రశంసించారు. పెట్టుబడుల సాధనకు కేటీఆర్ పడిన తపన తెలంగాణ
నరేంద్రమోదీ ప్రధాని అయిన తరువాత ఆక్టోపస్లా వ్యా పార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు వ్యవసాయరంగంలోకి దూసుకొస్తున్నది. పశ్చిమబెంగాల్లో రైస్మిల్లులను కొనటం దగ్గరి నుంచి ఎస్బీఐత�
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అమెరికాలో జరిపిన పర్యటన విజయవంతమైంది. వారంపాటు సాగిన ఈ పర్యటనలో ఆయన పలు ప్రఖ్యాత ఫార్మా, ఐటీ కంపెనీల అధినేత
నేడు ప్రతి ఒక్కరూ పెట్టుబడుల వైపు చూస్తున్నారు. యువత సైతం మదుపుపై ఆసక్తిని కనబరుస్తున్నది.అయితే దేనిపై పెట్టుబడులు పెట్టాలన్న అయోమయం వెంటాడుతున్నది. ముఖ్యంగా భూమి-బంగారం పెట్టుబడుల్లో ఏది ఉత్తమం అన్నద
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణకు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికే అనేక సంస్థలు తెలంగాణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కార్యకలాపాలు ప�
శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆన్లైన్ వ్యాపార ప్లాట్ ఫాం ‘లివైండ్స్' వెబ్సైట్, యాప్ను శనివారం సాయంత్రం హోటల్ కత్రియాలో సంస్థ నిర్వాహకులు
ఫిర్యాదుల వ్యవస్థ బలోపేతం పరిష్కారం ఆలస్యమైతే వేతనాల్లో కోత హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): టీఎస్బీపాస్ ద్వారా పట్టణాల్లో ఇండ్ల నిర్మాణాలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇప్పటివరకు �
ఆటోమొబైల్, ఆటో కంపోనెంట్స్ రంగం కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద ప్రోత్సాహకాలను పొందడానికి 75 సంస్థలకు ఆమోదం లభించింది. ఇందులో మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్, లుకాస్-టీవీఎస్, టాటా కు
రాబోయే ఐదేండ్లలో విద్యుత్తు ఆధారిత వాహన (ఈవీ) విభాగంలో రూ.15,000 కోట్ల పెట్టుబడులను పెట్టే యోచనలో టాటా మోటర్స్ ఉన్నట్టు ఆ సంస్థ ప్యాసింజర్ వాహనాల వ్యాపార అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. ఇప్పటికే నెక్సా�
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల్లోకి నిధుల ప్రవాహం కొనసాగుతున్నది. గత నెల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షించాయి. ఫిబ్రవరిలో రూ.19,705 కోట్లు వచ్చాయి. ఇలా ఈక్విటీ మ్యూచువల్ ఫండ�