రూ.1,040 కోట్లతో రాష్ట్రంలో భువి ఇథనాల్ ప్లాంట్ హైదరాబాద్, జూన్ 10: రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టగా..తాజాగా ఈ జాబితాలోకి భువ
తెలంగాణలో పారిశ్రామిక రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్ఐపా
రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలు..తాజాగా ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్), ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మరో 4 కంపెనీలు �
ప్రచారం లేకుండా వ్యాపారం చేయడమంటే చీకటిలో కన్నుకొట్టడం లాంటిది’ - అన్నాడు ప్రముఖ మార్కెటింగ్వేత్త ఎస్.హెచ్. బ్రిట్. వర్తమాన ప్రపంచంలో మార్కెటింగ్ ప్రాముఖ్యాన్ని ఈ సూక్తి చాటుతున్నది. కేసీఆర్ దార�
స్విట్జర్లాండ్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పర్యటన దిగ్విజయంగా ముగిసింది. దావోస్లోని తెలంగాణ పెవిలియన్ ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీలకు ప్రధాన వేదికగా మారడంతో రాష్ర్టానికి పె�
రాష్ర్టానికి మరో ప్రఖ్యాత బహుళజాతి సంస్థ రానున్నది. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ తెలంగాణలో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ �
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ కంపెనీ తమ కేంద్రాన్ని విస్తరించనున్నది. గ్రాస్-లైన్ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జీఎంఎం ఫాడ్లర్ రూ.28 కోట్ల (37 లక్షల డాలర్ల) పెట్టుబడితో హైదరాబాద్ యూనిట్ను �
స్మార్ట్ ఎలక్ట్రిక్ ఆటోమేషన్, డిజిటల్ సొల్యూషన్స్లో ప్రసిద్ధిపొందిన ష్నైడర్ ఎలక్ట్రిక్ అంతర్జాతీయంగా టాప్ బ్రాండ్. పారిస్ సమీప పట్టణం రూయిల్ మాల్మైసన్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్
ఇటీవల దావోస్ పర్యటనలో భాగంగా సోమవారం లైఫ్ సైన్సెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ను ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కలిశారు
మ్యూచువల్ ఫండ్స్లో హైదరాబాదీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తాజా సర్వే ప్రకారం నగరంలోని మదుపరుల్లో 56 శాతం మంది తమ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ వైపే మళ్లిస్తున్నట్టు తేలింది. మిగతా మదుపర�
రాష్ట్రమంతా పెట్టుబడులు పెట్టండి అభివృద్ధిలో భాగస్వాములు కండి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిద్దాం లండన్లో ప్రవాసులతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టి స్థాని
యూకే పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు 2వ రోజూ లండన్లోని పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ప్రగతిశీల విధానాలను, పెట్టుబడి అవకాశాలను వివరి�
మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నది. ఇంగ్లండ్కు చెందిన ఫార్మా సంస్థ ‘సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్' దేశంలో ఎకడాలేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీని హైద�