Personal finance | ‘మ్యూచువల్ ఫండ్స్ ( Mutual Funds ) పెట్టుబడులు మార్కెట్ ఒడుదొడుకులకు లోబడి ఉంటాయి. పెట్టుబడికి ముందు అన్ని పత్రాలూ జాగ్రత్తగా చదవండి’ .. ప్రకటనల్లో ఈ పంక్తులు చీమల్లాంటి చిన్న అక్షరాల్లో కనిపిస్తాయి,
తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మిన కొందరు నగరవాసులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పోగొట్టుకున్నారు. బాధితులపై వల వేసిన సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు స్వాహా చేశారు. నగరానికి చెందిన ఓ బాధితుడికి పార్�
Financial Planning | కొత్త ఏడాదిలోనైనా కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఆర్థిక అంశాల్లో పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆచితూచి అడుగేయాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంతోపాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. ఈ ఏడాది ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత్లోని ఇతర మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే అత్యధికంగా ఇండ్లన�
తెలంగాణ రాష్ట్రం దేశంలో సరికొత్త చరిత్రను లిఖిస్తున్నది. కొత్త, చిన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ దశాబ్దాల క్రితం ఏర్పాటైన రాష్ర్టాలతో పోటీ పడటమే కాకుండా.. ప్రతిష్ఠాత్మక కంపెనీలు ఆకట్టుకోవడంలోనూ దూసుకుపోత
భారత్లో కెనడా హైకమిషనర్గా పనిచేస్తున్న కామరాన్ మాకే మంగళవారం ప్రగతిభవన్లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. ప్రాధాన్యతా రంగాల్లో ద్వైపాక్షిక పెట్టుబడులకు ఉన్న అవకాశాల�
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సుస్థిరత, ప్రశాంత, చక్కని వాతావరణ పరిస్థితులున్నాయని, తద్వారా పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్, మం
చైనా స్మార్టఫోన్ దిగ్గజం ఒప్పో భారత్లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జీ సేవలపై ఫోకస్తో పాటు ఎగుమతి సామర్ధ్యం పెంపుదలకు రాబోయే ఐదేండ్లలో రూ 475 కోట్లు వెచ్చించనుంది.
దేశంలో అదానీ గ్రూప్ పెట్టుబడులు నెమ్మదించడమో లేక ఆగిపోవడమో జరగదని ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. భారత్లో అదానీ గ్రూప్ పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయని ఈ దేశీయ అపర కుబేరుడు స్పష్టం చేశారు.