పారిశ్రామిక, ఉపాధికల్పన రంగాల్లో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తున్నది. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ర్టానికి సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంది.
ఈ మార్చి 31కల్లా మీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) స్కీముల్లో ఉన్న పెట్టుబడికి నామినీని రిజిష్టర్ చేయకపోతే, 2023 ఏప్రిల్ 1 నుంచి ఎంఎఫ్ యూనిట్లను విక్రయించి డబ్బు పొందలేరు. యూనిట్లు ఉండే డీమ్యాట్ ఖాతాలకు నామినీ
హైదరాబాద్ నగరం బయాలజీ, టెక్నాలజీకి అరుదైన వేదికగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘హైదరాబాద్ అనేది బయాలజీ, టెక్నాలజీ కలిసి ఉండే అరుదైన ప్రదేశం.
జనరిక్ ఫార్మాస్యూటికల్స్, బయోసిమిలర్స్ రంగాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థ శాండోజ్ గ్లోబల్.. హైదరాబాద్లో తమ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. స్విట్జర్లాండ్కు చెందిన శాండోజ్.. ఈ కే�
personal finance | ఎక్కడైనా ‘మక్కీకి మక్కీ’ కాపీ కొట్టొచ్చేమో కానీ, పొదుపు-మదుపు దగ్గర ఇతరులను గుడ్డిగా ఇమిటేట్ చేస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే అవుతుంది.
భారత స్టార్టప్ల్లోకి గత ఏడాది నిధుల ప్రవాహం భారీగా తగ్గింది. 2022లో దేశీ స్టార్టప్ల్లోకి వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు 38 శాతం క్షీణించినట్టు ఫైనాన్షియల్ డాటాబేస్ సంస్థ గ్లోబల్డాటా వెల్లడించి
‘20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారత దేశానికి ప్రధాని అయితే ఆశ్చర్యపోకండి. ఇంత స్పష్టమైన ముందుచూపు, భావవ్యక్తీకరణ ఉన్న యువ రాజకీయ నాయకుడిని నేను ఇప్పటి వరకూ చూడలేదు’
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ డార్విన్ బాక్స్లో గ్లోబల్ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. మానవ వనరుల విభాగంలో సాఫ్ట్వేర్ కంపెనీగా ప్రపంచవ్యాప్తంగా డార్వ
విప్లవాత్మకమైన ప్రభుత్వ, పారిశ్రామిక విధానాల వలన కేవలం ఎనిమిదేండ్లలోనే 47 బిలియన్ డాలర్ల(రూ.4 లక్షల కోట్లకు పైగా)విలువైన పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావ
Personal Finance | కొత్త ఏడాది అడుగుపెట్టి అప్పుడే పక్షం రోజులు గడిచిపోయాయి. నూతన సంవత్సరం వచ్చీరాగానే ఎన్నెన్నో అనుకొని ఉంటారు. ఆహారం, వ్యాయామం, నిద్ర.. ఇలా ఎన్నో విషయాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుని ఉంటారు. వాటిని పక�
తెలంగాణలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువు అని, భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో రాష్ర్టానికి కీలక స్థానం కల్పిస్తామని టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అన్నారు.