హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సుస్థిరత, ప్రశాంత, చక్కని వాతావరణ పరిస్థితులున్నాయని, తద్వారా పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్, మం
చైనా స్మార్టఫోన్ దిగ్గజం ఒప్పో భారత్లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జీ సేవలపై ఫోకస్తో పాటు ఎగుమతి సామర్ధ్యం పెంపుదలకు రాబోయే ఐదేండ్లలో రూ 475 కోట్లు వెచ్చించనుంది.
దేశంలో అదానీ గ్రూప్ పెట్టుబడులు నెమ్మదించడమో లేక ఆగిపోవడమో జరగదని ఆ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. భారత్లో అదానీ గ్రూప్ పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయని ఈ దేశీయ అపర కుబేరుడు స్పష్టం చేశారు.
ప్రకటించిన ఫ్రెష్టుహోమ్.. రాబోయే ఐదేండ్లలో దశలవారీగా వ్యాపార విస్తరణ బెంగళూరు/హైదరాబాద్, జూన్ 23: ఆన్లైన్లో మాంసం విక్రయాలు జరిపే ఫ్రెష్టుహోమ్ (ఎఫ్టీహెచ్).. తెలంగాణలో రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు
తైవాన్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ (హాన్ హై టెక్నాలజీ గ్రూప్) పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర పరిశ్�
టీఎస్ ఐ-పాస్తో పుంజుకున్న పారిశ్రామిక ప్రగతి 10 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ-ఉపాధి అవకాశాలు ఎంఎస్ఎంఈ ఈపీసీ, బిల్మార్ట్ ఫిన్టెక్ సంయుక్త అధ్యయనంలో వెల్లడి అభివృద్ధిలో తెలంగాణ శరవేగంగా దూస
భారత్లో పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా భాసిల్లుతున్న తెలంగాణ.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో డిస్ప్లే ఫ్యాబ్రికేషన్ రంగంలో రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడిని సాధించింది. అడ్వాన్స్డ్ హైటెక్
డాటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కల్పిస్తుండటంతో ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, కంట్�
అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలకు నెలవుగా భాసిల్లుతున్న తెలంగాణ.. పెట్టుబడులను ఆకర్షించడంలో జోరుగా ముందుకు సాగుతున్నది. దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడంలో అన్ని రాష్ర్టాల కంటే ముందున్న తెలంగాణకు గత రెండ�
అడ్వాన్స్డ్ హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి చెందిన దిగ్గజ సంస్థ రాజేశ్ ఎక్స్పోర్ట్స్ (ఎలెస్ట్) తెలంగాణలో రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చినట్టు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, ప
భారత్తో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు తెలంగాణలో వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అమీర్-అబ్ద్దుల్లాహియాన్ పేర్కొన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్�
రూ.1,040 కోట్లతో రాష్ట్రంలో భువి ఇథనాల్ ప్లాంట్ హైదరాబాద్, జూన్ 10: రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టగా..తాజాగా ఈ జాబితాలోకి భువ