రాష్ర్టానికి మరో ప్రఖ్యాత బహుళజాతి సంస్థ రానున్నది. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ తెలంగాణలో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ �
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ కంపెనీ తమ కేంద్రాన్ని విస్తరించనున్నది. గ్రాస్-లైన్ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జీఎంఎం ఫాడ్లర్ రూ.28 కోట్ల (37 లక్షల డాలర్ల) పెట్టుబడితో హైదరాబాద్ యూనిట్ను �
స్మార్ట్ ఎలక్ట్రిక్ ఆటోమేషన్, డిజిటల్ సొల్యూషన్స్లో ప్రసిద్ధిపొందిన ష్నైడర్ ఎలక్ట్రిక్ అంతర్జాతీయంగా టాప్ బ్రాండ్. పారిస్ సమీప పట్టణం రూయిల్ మాల్మైసన్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్
ఇటీవల దావోస్ పర్యటనలో భాగంగా సోమవారం లైఫ్ సైన్సెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ను ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కలిశారు
మ్యూచువల్ ఫండ్స్లో హైదరాబాదీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. తాజా సర్వే ప్రకారం నగరంలోని మదుపరుల్లో 56 శాతం మంది తమ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ వైపే మళ్లిస్తున్నట్టు తేలింది. మిగతా మదుపర�
రాష్ట్రమంతా పెట్టుబడులు పెట్టండి అభివృద్ధిలో భాగస్వాములు కండి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిద్దాం లండన్లో ప్రవాసులతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టి స్థాని
యూకే పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు 2వ రోజూ లండన్లోని పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ప్రగతిశీల విధానాలను, పెట్టుబడి అవకాశాలను వివరి�
మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నది. ఇంగ్లండ్కు చెందిన ఫార్మా సంస్థ ‘సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్' దేశంలో ఎకడాలేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీని హైద�
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కొడుకు జీత్ అదానీ మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ర్టానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని.. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ప�
ఆయన కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఎలక్ట్రానిక్స్ రంగ దిగ్గజ కంపెనీల సీఈఓలతో సంభాషించేటప్పుడు ఫ్యాబ్ల గురించి అనర్ఘళంగా మాట్లాడతారు. సరిగ్గా గంట తర్వాత లైఫ్ సైన్సెస్ రౌండ్ టేబుల్లో పలురకాల వ్యాక్�
అమెరికా పర్యటనలో భాగంగా రాష్ర్టానికి పెట్టుబడులు సాధించేందుకు ఐటీమంత్రి కే తారకరామారావు చేసిన కృషిని కాలిఫోర్నియా కమిషనర్ రఘురెడ్డి ప్రశంసించారు. పెట్టుబడుల సాధనకు కేటీఆర్ పడిన తపన తెలంగాణ
నరేంద్రమోదీ ప్రధాని అయిన తరువాత ఆక్టోపస్లా వ్యా పార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు వ్యవసాయరంగంలోకి దూసుకొస్తున్నది. పశ్చిమబెంగాల్లో రైస్మిల్లులను కొనటం దగ్గరి నుంచి ఎస్బీఐత�