రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లోకి పెట్టుబడుల్ని పెంచుతున్నారని ఆర్థిక సర్వే వెల్లడించింది. దీంతో 2021 ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లో వ్యక్తిగత ఇన్వెస్టర్ల టర్నోవర్ 39 శాతం నుంచి 45 శాతానికి పెరిగిందన్నది. 2020-21 కంటే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య కూడా గణనీయంగా వృద్ధిచెందాయన్నది. కొత్తగా 221 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరిచారని పేర్కొంది.